క్షయ నిర్మూలన ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల వైద్యాధికారిని డాక్టర్ రమ్య అన్నారు. బుధవారం ఆమె మాట్లాడుతూ పాతర్లపాడు గ్రామం నందు టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్ర�
టెక్నాలజీ, వైద్యం, విజ్ఞాన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నా క్షయవ్యాధి (Tuberculosis) ఇప్పటికీ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సంక్రమణ వ్యాధుల్లో ఒకటిగా మారింది. చికిత్సలో పురోగతి ఉన్నప్పటికీ, ప్రప�
Tuberculosis | టీబీ నివారణకు సక్రమంగా మందులు వాడితే తొందరలోనే నయమవుతుందన్నారు. ఆస్పత్రిని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోగులకు మెరుగైన సేవలు అందించాలని జనగాం జిల్లా వైద్యాధికారి మల్లికార్జున రావు సూచించారు.
క్షయ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలని, క్షయ వ్యాధిని అంతమొందించడం సాధ్యమని క్షయ వ్యాధిలేని సమాజాన్ని నిర్మించడమే మన లక్ష్యమని జిల్లా క్షయ నియంత్రణాధికారి డాక్టర్ హిమబిందు అన్నారు.
Ladakh : సీఎస్ఐఆర్ పరిశోధకులు అరుదైన విషయాన్ని గుర్తించారు. లడాఖ్ మట్టిలో ఉన్న సూక్ష్మజీవుల్లోని రసాయనంతో క్యాన్సర్, టీబీ, డయాబెటిస్ చికిత్స చేయవచ్చు అని తేల్చారు. బయోరిసోర్స్ టెక్నాలజీ జర్�
టీబీ ముక్త్ భారత్ క్యాంపెయిన్లో భాగంగా గురువారం జూలూరుపాడు టీబీ యూనిట్ పెనగడప పీహెచ్సీ రుద్రంపూర్ పరిసర ప్రాంతాల్లో డాక్టర్ నేహా అమ్రిన్ అధ్యక్షతన టీబీ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ కా
ఎవరికైనా వారం పైబడిన ఎడతెరిపి లేని దగ్గు, జ్వరం, శరీర బరువులో మూడో వంతు తగ్గిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రానికి వెళ్లి తెమడ పరీక్ష చేయించుకోవాలని ఖమ్మం జిల్లా క్షయ వ్యాధి
చిన్నపిల్లలను టీవీ వ్యాధి నుంచి కాపాడుకుందామని టీబీ అలర్ట్ ఇండియా, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ బి.వెంకటేశ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గంటయ్య, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సందీప్ అన
Tuberculosis | సత్వర వ్యాధి నిర్ధారణ వల్ల రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని క్షయవ్యాధిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు.
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబి వ్యాధిని నియంత్రణ చేయవచ్చని కుల్కచర్ల డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ పేసెంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.
క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి, 2025 చివరి నాటికి వరకు భారతదేశం నుండి క్షయను పూర్తిగా నిర్మూలించాలని అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భూక్యా నగేశ్ కోరారు.
క్షయ రహిత సమాజమే ధ్యేయమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి పేర్కొన్నారు. టీబీ రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభు త్వం చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్'ను సోమవారం హైదరాబాద్ జిల్ల�