చిన్నపిల్లలను టీవీ వ్యాధి నుంచి కాపాడుకుందామని టీబీ అలర్ట్ ఇండియా, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం మేనేజర్ బి.వెంకటేశ్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కో ఆర్డినేటర్ గంటయ్య, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ సందీప్ అన
Tuberculosis | సత్వర వ్యాధి నిర్ధారణ వల్ల రోగి ప్రాణాలను కాపాడటంతో పాటు వ్యాప్తిని క్షయవ్యాధిని నియంత్రించగలమని మంచిర్యాల జిల్లా క్షయ నివారణాధికారి డాక్టర్ సుధాకర్ నాయక్ అన్నారు.
క్షయ వ్యాధిగ్రస్తులను గుర్తించి వారికి తగిన చికిత్స అందేలా సహాయ సహకారాలు అందించాలని జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ అన్నారు. సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక ఆవరణలో శుక్రవారం శిక్షణ కా
పౌష్టికాహారం తీసుకోవడం వల్ల టీబి వ్యాధిని నియంత్రణ చేయవచ్చని కుల్కచర్ల డాక్టర్ కిరణ్ కుమార్ అన్నారు. సోమవారం కులకచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ పేసెంట్లకు న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేశారు.
క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేసి, 2025 చివరి నాటికి వరకు భారతదేశం నుండి క్షయను పూర్తిగా నిర్మూలించాలని అర్వపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ భూక్యా నగేశ్ కోరారు.
క్షయ రహిత సమాజమే ధ్యేయమని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి పేర్కొన్నారు. టీబీ రహితంగా మార్చే లక్ష్యంతో కేంద్ర ప్రభు త్వం చేపట్టిన ‘టీబీ ముక్త్ భారత్ అభియాన్'ను సోమవారం హైదరాబాద్ జిల్ల�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో జాతీయ క్షయ నిర్మూలన దినోత్సవం సందర్భంగా వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ క్షయ వ్యాధిగ్రస్తులకు గురువారం పౌష్టికాహార కిట్లను ప
క్షయ వ్యాధి నివారణలో సీవై-టీబీ పరీక్ష కీలక పాత్ర పోషిస్తుందని టీబీ ప్రోగాం యాదాద్రి భువనగిరి జిల్లా ఆఫీసర్, డాక్టర్ సాయిశోభ అన్నారు. జిల్లాలో తొలిసారిగా సీవై-టీబీ పరీక్షను పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమ�
క్షయ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. గురువారం మునుగోడులో గల అధికారిక క్యాంప్ కార్యాలయంలో క్షయ వ్యాధికి సంబంధించిన పోస్టర్లను ఆవ�
సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం కాసర్లపహాడ్ గ్రామంలో సోమవారం ACF టీబీ యాక్టివ్ కేసు నిర్ధారణ శిబిరాన్ని ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో 20 మందికి పరీక్షలు చేశారు.
TB Disease | ఇవాళ ప్రపంచ టీబీ దినోత్సవం ( Tuberculosis)సందర్బంగా రామాయంపేట మండలం డి ధర్మారం గ్రామంలో పీహెచ్సీ వైద్యురాలు హరిప్రియ అధ్వర్యంలో సిబ్బంది గ్రామంలో ర్యాలీ నిర్వహించి నినాదాలను చేశారు.
TB | భారత్లో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. 2015 కేసుల సంఖ్య మిలియన్ వరకు ఉండగా.. 2023 నాటికి 0.26 మిలియన్లకు తగ్గింది. ఎనిమిదేళ్లలు సుమారు 8లక్షల మేరకు తగ్గిందని ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ పేర్కొన్నారు.