Tuberculosis: అత్యధిక సంఖ్యలో క్షయ కేసులు ఇండియాలోనే నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 2022లో భారత దేశంలోనే ఆ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు ఓ రిపోర్టులో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్�
Tuberculosis | క్షయవ్యాధి (TB) ఓ ప్రాణాంతక వ్యాధి. ఈ వ్యాధి కారణంగా ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఓ నివేదిక ప్రకారం 2021లో 16 లక్షల మంది టీబీకి బలయ్యారు. మరో వైపు భారత్ 2025 నాటికి దేశంలో టీబీని నిర్మూలించాలనే లక్ష�
ప్రపంచవ్యాప్తంగా ఏటా 1.3 కోట్లకు పైగా మరణాలు ‘పర్యావరణ కారణాల’ వల్లనే సంభవిస్తున్నాయని ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ అంచనా వేసింది. జనాభా పెరుగుదల, పరిశ్రమలు, వాహనాల వల్ల వచ్చే కాలుష్యం రకరకాల రోగాలకు కారణమవుతున�
క్షయ వ్యాధిని సమూలంగా నిర్మూలించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తుండగా.. అది కొత్త రూపును సంతరించుకుంటూ విస్తరిస్తున్నదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రంగులు మార్చుకుంటున్న ట్యూబర్కులో�
క్షయ వ్యాధి లక్షణాలపై అందరికీ అవగాహన కల్పించి.. నివారణకు కృషి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రపంచ క్షయవ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా వైద్యశాఖ అధికారులు, ఏఎన్ఎంలు, ఆ�
Telangana | హైదరాబాద్ : టీబీ( TB ) రహిత రాష్ట్రం వైపు తెలంగాణ అడుగులు వేస్తున్నది. టీబీ నియంత్రణలో ప్రతిభ కనబర్చిన 4 జిల్లాలకు కేంద్రం జాతీయ అవార్డులు ప్రకటించింది. ప్రపంచ టీబీ దినోత్సవం( World TB Day ) సందర్భంగా ఉత్తరప్రదే
ఒకరి నుంచి ఒకరికి సోకే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి టీబీ. దీనిపై అవగాహన లేకపోవడంతో ఇంట్లో ఒకరికి ఉంటే ఇంకొకరికి సోకే ప్రమాదం ఉంది. ఈ విషయం తెలియక వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతున్నది.
సా మాజిక బాధ్యతగా టీబీ రోగులకు తన వంతు సాయం గా సొంత ఖర్చుతో పౌష్టికాహారం అందించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిని కేం ద్రం ప్రశంసించింది
ఏ ఇబ్బంది వచ్చినా నేనున్నా అంటూ మంత్రి హరీశ్రావు అందరికీ అండగా ఉం టూ వారి సమస్యలను పరిష్కరిస్తారు. తాజాగా టీబీతో బాధపడుతున్న వారికి అండగా నిలిచేందుకు న్యూట్రిషన్ కిట్ను అందించి వారిలో మనోధైర్యాన్ని
లక్షణాల విషయంలో అక్షరాలా క్షయను పోలి ఉంటుంది కానీ, ట్యూబర్క్యులోసిస్ కానే కాదు. ఎందుకొస్తుందో చెప్పలేం. ఒక్కసారి వచ్చిందంటే.. చాపకింద నీరులా జీర్ణ వ్యవస్థ మొత్తం విస్తరిస్తుంది. పెద్దపేగుకు పెద్ద గండమ
నిజామాబాద్, కొత్తగూడెం ఖమ్మం జిల్లాలకు మంత్రి హరీశ్రావు హర్షం హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): క్షయ వ్యాధి (టీబీ) నిర్మూలనకు చేస్తున్న విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్రంలోని మూడు జిల్లాలకు కేంద్ర ప�