తిరుమల : తిరుమలలో స్వామివారిని దర్శించుకునేందుకు వాహనాల్లో వచ్చే భక్తుల కోసం రేపటి నుంచి లింక్ రోడ్డు ద్వారా అనుమతి ఇవ్వనున్నామని టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. రెండో ఘాట్ రోడ్డులో కొ�
తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో బుధవారం కార్తీక వనభోజన కార్యక్రమం జరిగింది. కొవిడ్-19 నిబంధనల నేపథ్యంలో ఈ ఉత్సవాన్ని ఆలయంలో ఏకాంతంగా నిర్వహించారు. ఇందుల�
తిరుమల : వర్షాల కారణంగా విరిగిపడ్డ కొండ చరియలను, దెబ్బతిన రోడ్లను పరిశీలించడానికి , చేపట్టనున్న మరమ్మతుల విషయం చర్చించడానికి నేడు (బుధవారం) సాయంత్రం ఢిల్లీ నుంచి ఐఐటీ నిపుణుల బృందం తిరుమల కు రానుందని టీటీ
తిరుపతి: తిరుచానూరు శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠనాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. కరోన�
తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం ధ్వజారోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా పాంచరాత్ర ఆగమ సలహాదారు, కంకణభట్టార్ శ్రీన
తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అకాల మృతి పట్ల ఏపీ సీఎం వైఎస్ జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. శేషాద్రి కుటుంబ సభ్యులకు సీఎం తాన ప్రగాఢ సానుభూత�
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనం కోసం డిసెంబర్ నెలకు సంబంధించిన సమయనిర్దేశిత (స్లాటెడ్) సర్వదర్శనం టోకెన్లు నవంబరు 27వ తేదీ ఉదయం 9 గంటలకు ఆన్ లైన్ లో విడుదల చేస్తారు.
తిరుమల : శ్రీపీఠం వ్యవస్థాపకులు పరిపూర్ణానంద స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు దర�
తిరుపతి : భారీ వర్షాలతో స్వామి వారిని దర్శించుకోని భక్తుల కోసం తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనానికి అవకాశాన్ని కల్పించింది. ఈనెల 18 నుంచి 30 వ తేదీ వరకు టికెట్లు బుకింగ్ చేసుకుని, వర్షాల కారణంగా దర�
అమరావతి : ఏపీలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలతో తిరుమల, తిరుపతి దేవస్థానానికి రూ. 4 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ప
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయంలో 18న(గురువారం ) సాలకట్ల కార్తీక పర్వదీపోత్సవాన్ని నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. శ్రీవారికి సాయంకాల కైంకర్యాలు, నివేదనలు పూర్తి అయిన తరువాత సాయంత్రం 5ను�
తిరుపతి:పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో ఈనెల19వ తేదీన తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవన మైదానంలో కార్తీక దీపోత్సవం పెద్దఎత్తున నిర్వహించనున్నారు.స
తిరుమల: గో ఆధారిత వ్యవసాయం చేస్తున్న రైతులకు రాష్ట్ర రైతు సాధికారిక సంస్థ ద్వారా గోవులు, ఎద్దులు ఉచితంగా ఇవ్వడానికి తగిన ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం ఆయన ఆవు, ద
తిరుపతి: కార్తీక మాసాన్ని పురస్కరించుకునితిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారిఆలయంలో నెల రోజుల పాటు ఏకాంతంగా హోమ మహోత్సవాలు జరుగుతున్నాయి. ఏ ఉత్సవాల్లో భాగంగా ఆలయంలో శ్రీ కామాక్షి అమ్మవారి హోమం(చండీయాగం) శ
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారిని దర్శించుకొనే భక్తుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటంతో వెంకన్నస్వామి హుండీ ఆదాయం గణనీయంగా పెరిగింది. అక్టోబర్ నెలలో 8,12,818 మంది భక్తులు శ్రీవారిని దర్శిం