తిరుమల: పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 19న గరుడసేవ నిర్వహించనున్నారు అర్చకులు. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టిటిడి గరుడ సేవ నిర్వహిస్తుండడం ఆనవాయితీగా వస్తున్నది. అందులో భాగంగా రాత్రి 7 నుం
తిరుమల : తిరుమలలో ప్రతి ఏడాది కార్తీక మాసంలో నిర్వహించే చక్రతీర్థ ముక్కోటిని బుధవారం ఘనంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించారు . శ్రీవారి ఆలయ అర్చకులు, పరిచారకులు, భక్తులు మంగళవాయిద్యాల నడుమ ఆలయం నుంచి ఊరేగింప
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకాన్ని ఘనంగా నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసం చివరి ఆదివారం స్వ�
తిరుమల/హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ): తిరుమలలో మరో నడకమార్గం రూపుదిద్దుకోనున్నది. అన్నమయ్య కాలిబాట మార్గాన్ని ఇందుకోసం అభివృద్ధి చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. శనివారం టీటీడీ చైర్మన�
తిరుమల : తిరుపతికి చెందిన త్రివేణ్ కుమార్ అనే భక్తుడు శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు రూ.10 లక్షలు విరాళంగా అందజేశారు. తిరుమల అన్నమయ్య భవనంలో విరాళం డీడీని టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్�
తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి టీవీఎస్ మోటార్స్ సంస్థ వాహనాలను విరాళంగా అందించింది. రూ. 4.50 లక్షల విలువైన మోటారు వాహనాలను టీవీఎస్ మోటార్స్ ప్రెసిడెంట్ అనంత కృష్ణన్ టిటిడి అడిషనల్ ఎగ్జిక్యూటివ�
Tirumala | శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయ స్వామివారికి డిసెంబరు 12న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నారు.
TTD | తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై తన భక్తిన ఒక భక్తుడు చాటుకున్నారు. శ్రీవారికి సుమారు రూ. 3 కోట్లు విలువ చేసే బంగారు వరద-కటి హస్తాలను విరాళంగా అందించారు.
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి ఈనెల 12న కార్తీక మాసం చివరి ఆదివారం సందర్బంగా ప్రత్యేక అభిషేకం నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. పవిత్�
తిరుపతి: శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలు రేపటితో ముగియనున్నాయి. ఈ సందర్భంగా రేపు ఉదయం 11.52 గంటలకు పంచమీ తీర్థం(చక్రస్నానం) ఏకాంతంగా నిర్వహ�
తిరుమల : తిరుమలలో స్వామివారి ఆశీర్వాదంతోనే భక్తులకు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని టీటీడీ ఈవో జవహర్ రెడ్డి పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా విరిగి పడ్డ కొండచరియలతో ధ్వంసమైన మార్గాన్ని శనివారం పరిశీలించారు
తిరుమల : భారీ వర్షాల కారణంగా అప్ ఘాట్ రోడ్డులో ధ్వంసమైన రోడ్డు, రక్షణ గోడల పునః నిర్మాణం పనులను నెలాఖరులోగా పూర్తి చేయాలని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధికారులను ఆదేశించారు. దెబ్బతిన్న ప్రాంతాలను మ�