తిరుపతి : సంగీతం ప్రపంచానికి శాంతిని ప్రసాదించే సాఫ్ట్వేర్ అని కంచిపీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి అన్నారు. సంగీతం మనిషి మనసులో కాలుష్యాన్ని తొలగించి ఆత్మ విశ్వాసం పెంచుతుందని ఆయన పే
తిరుపతి : తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన మిక్స్డ్ బియ్యం టెండర్ కమ్ వేలాన్ని ఈనెల 11న తిరుపతిలోని మార్కెటింగ్ విభాగం కార్యాలయంలో నిర్వహించనున్నామని టీటీడీ అధికారులు వెల్లడించారు. మొత్తం 3,600 క�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.2.45 కోట్లు హుండీ రూపేణా ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 31,523 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,692 మంది తలనీలాలు సమర్పించుకున్నారని �
తిరుమల : ప్రముఖ తెలుగు సినిమా నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కుటుంబ సభ్యులు సోమవారం తిరుమలలోని శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుల ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు తీసుకున్నారు. అనంతరం మ
తిరుపతి : తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, ఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి కోరారు. తిరుపతిలోని శ్రీపద్మావతి విశ్రాంతి గృహంలో అధికారులతో ని�
TTD | తిరుమలలోని విశ్రాంతి గృహాలు, కాటేజీలు, పీఏసీల్లో బస పొందే భక్తులు విద్యుత్ ఆదాకు సహకరించాలని టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అమరావతి : నూతన సంవత్సరం తొలిరోజున తిరుమల తిరుపతి దేవస్థానానినికి రూ. 2. 15 కోట్లు కానుకల రూపేణా ఆదాయం వచ్చింది . శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు 36, 560 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వీరిలో సినీ, రాజకీయ
తిరుమల : ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు ఈ రోజు తిరుమల శ్రీవారిని వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో దర్శించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే వెంక�
తిరుమల : తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు. నిన్న 31,815 మంది భక్తులు శ్రీ వారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా కానుకల రూపేణా స�
తిరుమల : కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తుండడం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసుల సంఖ్య పెరుగుతుండడం పట్ల టీటీడీ కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇకపై తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా నియమ ని
తిరుమల : శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. ఈ మేరకు గురువారం శ్రీవారి వర్చువల్ సేవా దర్శన టికెట్లను విడుదల చేసింది. జనవరి నెలకు సంబంధించి 1,2 తేదీలు, జనవరి 13 నుంచి 22 వరకు, 23 నుంచి 26 వ తేద
తిరుమల : తిరుమలలోని ఏడుకొండల స్వామి వారి సన్నిధిలో ఆక్టోపస్ పోలీసులు దాదాపు నాలుగు గంటల పాటు హల్చల్ చేశారు. దీంతో భక్తులు కొంతసేపు ఆందోళనలకు గురయ్యారు. అసలు ఏమైందో తెలియక అయోమయానికి గురయ్యారు. తీరా ఆర�
తిరుపతి : టీటీడీలో పనిచేసే ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మరింత మెరుగైన ఉద్యోగ భద్రత కోసం శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్ పవర్ కార్పొరేషన్ ను అధికారులు ఏర్పాటు చేశారు. టీటీడీ అదనపు ఈవో ఎవి.ధర్మారె
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పక్కన ఉన్న లడ్డూ కౌంటర్ల వద్ద భక్తురాలు పోగొట్టుకున్న ఒక బంగారు గాజును టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది గుర్తించి తిరిగి అప్పగించారు.బెంగళూరుకు చెందిన వి.వెంకటేశ్