తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ విభాగంలో నిరుపయోగంగా ఉన్న ఇంజినీరింగ్ సామగ్రి దుర్వినియోగంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ విషయమై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి చేసిన ఆరోపణల్లో వ�
తిరుపతి: టిటిడి స్థానిక ఆలయాలు శ్రీ కోదండరామాలయం,శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి నెలలో జరుగనున్న ఉత్సవాలు ఇలా ఉన్నాయి. శ్రీ కోదండరామాలయంలో ఫిబ్రవరి 5, 12, 19, 26వ తేదీల్లో శనివారం సందర�
తిరుమల: సూర్య జయంతి సందర్భంగా ఫిబ్రవరి 8న తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. రథసప్తమి పర్వదినం కారణంగా ఆలయంలో నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత�
తిరుమల : నకిలీ దర్శన టికెట్లతో భక్తులను మోసం చేసిన ఆటోడ్రైవర్తోపాటు మరొకరిపై తిరుమల విజిలెన్స్ వింగ్ అధికారుల ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. తిరుమల రూ.300/-
తిరుమల : స్వామివారిని దర్శించుకునేందుకు తిరుమల కొండకు వచ్చే భక్తులకు ఆధునిక సౌకర్యాలతో కూడిన గదుల నిర్మాణపనులను చేపట్టినట్లు టీటీడీ అదనపు ఈవో ఏ.వి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలోని గోకులం విశ్రాంతి �
తిరుపతి: టీటీడీ ఇంజినీరింగ్ అధికారుల శిక్షణ కార్యక్రమం ప్రారంభం అయ్యింది. బుధవారం శ్రీ వేంకటేశ్వర ఉద్యోగుల శిక్షణ సంస్థ (శ్వేత) లో ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమం ఆరు రోజుల పాటు కొనసాగనున్నది. ఈ సందర్భంగా
తిరుపతి: తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి ఆలయంలో పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాది కనుమ పండుగ మరునాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ గా వస్తోంది. ఈ సందర్భంగా శ్రీదేవి, భూదేవి సమే�
తిరుమల: తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి సోమవారం ఏకాంతంగా నిర్వహించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పలు సేవలను ఏకాంతంగా నిర్వస్తున్న విషయం తెలిసిందే. ప�
తిరుమల :తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఈరోజు నిర్వహించాల్సిన పౌర్ణమి గరుడసేవను తిరుమల తిరుపతి దేవస్థానం(టిటిడి) రద్దు చేసింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా శ్రీవారికి గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ.
paruveta utsavam in tirumala | శ్రీవారి ఆలయంలో ఆదివారం సాయంత్రం పార్వేట ఉత్సవం ఏకాంతంగా జరిగింది. ప్రతి ఏడాదీ కనుమ పండుగనాడు పార్వేట ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది. ఇందులో భాగంగా మధ్యాహ్నం 3 నుంచి 4.30 గంటల వరక