తిరుమల : తిరుమలలోని శ్రీవారి సన్నిధిలో శనివారం నుంచి సుప్రభాత సేవలు పునః ప్రారంభమయ్యాయి . ధనుర్మాసం కారణంగా గత నెల 17 నుంచి సుప్రభాతంకు బదులుగా తిరుప్పావై సేవను నిర్వహించిన అర్చకులు నేటి నుంచి సుప్రభాత సే
తిరుమల: శ్రీపీఠం వ్యస్థాపకులు పరిపూర్ణానంద స్వామి, బీజేపీ నేత సునీల్ డియోధర్ లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు ప్రజలకు వైకుంఠ ఏకాదశి, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పరిపూర్
తిరుమల : వైకుంఠ ద్వాదశి సందర్భంగా తిరుమలలో శ్రీవారి చక్రస్నానాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున సుదర్శన చక్రత్తాళ్వార్కి వరాహ పుష్కరిణిలో అభిషేకాలు చేశారు. కరోనా ప్రభావం వల్ల భక్తు�
తిరుపతి : నమామి గోవింద బ్రాండ్ పేరుతో పది రోజుల్లో పంచగవ్య ఉత్పత్తులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని టీటీడీ ఈవో కెఎస్.జవహర్రెడ్డి తెలిపారు. తిరుపతిలోని డీపీడబ్ల్యూ స్టోర్లో పంచగ�
అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఈరోజు తిరుమలలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారిని మాడవీధుల్లో స్వర్ణరథంపై ఊరేగించారు. అర్ధరాత్రి నుంచి శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు ప్రారంభం కాగా ఉదయం 9 నుం
తిరుమల: తిరుమల శ్రీవారి వైకుంట ద్వార దర్శనం గురువారం అర్ధరాత్రి 1:40 గంటలకు ప్రారంభం కానుంది. తిరుమల ఆలయంలో రేపు వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు జరగనుండగా, ముందుగా ప్రొటోకాల్ పరిధిలోని వీఐపీల దర్శనం తర్వాతనే భక్తు�
తిరుమల : తిరుమలలో శ్రీవారిని ఈరోజు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. ‘ హీరో ’ చిత్ర బృందం సభ్యులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిత్ర హీరో అశోక్గల్లా, నటి నిధి అగర్వాల్, �
తిరుమల: తిరుమలలోని అప్ ఘాట్ రోడ్ పై వాహనాల రాకపోకలు 40 రోజుల తర్వాత మొదలయ్యాయి. టిటిడి అడిషనల్ ఈ ఓ ఎవి ధర్మారెడ్డి మంగళవారం రెండో ఘాట్ రోడ్డు (అప్ ఘాట్)ను వాహనాల రాకపోకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మ
అమరావతి : వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఆలయాన్ని శుద్ధి చేయడంలో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు భక్తులకు దర్శనాలను నిలిపివేశారు . తిరుమలలోని శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం సందర్భ�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి శుక్రవారం రూ. 2. 75 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 29, 692 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 14,916 మంది భక్తులు తలనీలాలు సమర్పిం�
తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానానికి గురువారం రూ. 3.45 కోట్లు హుండీ ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 32, 613 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 15,639 మంది తలనీలాలు సమర్పించుకున్నార�
తిరుమల : బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమల దేవాలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. ఆయన వెంట బీజేపీ కార్యకర్తలు, యువమోర్చ నాయకులు ఉన్నారు. ఈ
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ట్రస్ట్ కు ఓ దాత భారీగా విరాళం అందించారు. టీటీడీ కి చెందిన నాలుగు ట్రస్టులకు గురువారం రూ. కోటి విరాళంగా ఇచ్చారు. చైతన్య విద్యా సంస్థల ఛైర్మన్ ఝాన్సీరాణి టీటీడీకి భారీగ
తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 354 లాట్ల వస్త్రాలను జనవరి 17 నుంచి 25వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ-వేలం వేయనున్నామని టీటీ