తిరుమల శ్రీవారి ఆలయంలో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శుక్రవారం రాత్రి ధ్వజావరోహణంతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల ముగింపు కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం రాత�
జగన్మోహనాకారుడు | శ్రీవారి సాలకట్ట బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి ఆలయంలోని కల్యాణోత్సవ మండపంలో శ్రీ మలయప్పస్వామివారు మోహినీ రూపంలో సర్వాలంకార భూషితుడై దర్శనమిచ్చాడు.
పంచగవ్య ఉత్పత్తులు | తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో తయారు చేయనున్న 15 రకాల పంచగవ్య ఉత్పత్తులను ఈ ఏడాది డిసెంబర్ లో మార్కెట్లోకి ప్రవేశ పెట్టడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని టీటీడీ ఈవో డాక్ట�
హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కారణంగా తిరుమలలో ఉచిత దర్శనాలను నిలిపివేయడం సరికాదని విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి పేర్కొన్నారు. నిర్దిష్ట సంఖ్యలో భక్తులను ఉచిత దర్శన�
కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు : తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా రెండోసారి నియమితులైన వై.వి.సుబ్బారెడ్డిని టీటీడీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి రాజేశ్వర్రావు శాలువాతో సన్మానించి పుష్పగుచ్ఛాన్ని అ�
తిరుపతి, ఆగస్టు:తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఉద్యోగులకు నగదు రహిత వైద్య సేవలు, చికిత్సలు అందించడానికి ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఈఓ డా.కెఎస్ జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. దీనికి సంబంధించి ఆయ�
తిరుమల, ఆగస్టు:తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం అన్నప్రసాదం ట్రస్టు కార్యకలాపాలపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)ఈవో డా.కె.ఎస్.జవహర్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. శ్రీవారి దర్శనార్థం వచ్చ
తిరుపతి, ఆగస్టు: పుంగనూరులోని శ్రీ కల్యాణ వెంకటరమణస్వామివారి ఆలయంలో రేపు పవిత్రోత్సవం జరుగనున్నది. అందుకోసం ఈరోజు ఉదయం ఆచార్య రుత్విక్వరణం నిర్వహించారు. అలాగే సాయంత్రం 6 గంటలకు అంకు
తిరుపతి, జూలై : టీటీడీ ఆలయాలకు చెందిన వ్యవసాయ భూములను ఖాళీగా ఉంచొద్దని టీటీడీ ఈఓ జవహర్ రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన స్థానిక ఆలయాల కార్యకలాపాలపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మా�
తిరుపతి, జూలై :తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో ఆగస్టు 4 నుంచి 6వ తేదీ వరకు పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. అందులో భాగంగా ఆగస్టు 3వ తేదీ సాయంత్రం సేనాధిపతి ఉత్సవం, మేదినీ పూజ, మృత్సంగ్రహణం, అంకు
టీటీడీ | తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.300 టికెట్లతో పాటు కల్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్లో విడుదల చేస్తామని టీటీడీ వర్గాలు తెలిపాయి.
తిరుపతి 21 జూలై 2021: టీటీడీ లోని ఆలయాల్లో స్వామి వార్లకు ఉపయోగించిన పూలమాలలతో తయారు చేసే అగర బత్తుల అమ్మకాలు ఆగస్టు 15 వ తేదీ ప్రారంభించడానికి ఏర్పాట్లు చేయాలని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి అధికారుల�
తిరుపతి, జూలై : తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో బుధవారం స్వామివారికి కవచ సమర్పణతో జ్యేష్ఠాభిషేకం శాస్త్రోక్తంగా ముగిసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నిబంధనలు పాటిస్తూ ఆలయంలో ఏకాంతంగా అభిషేక�
తిరుమల, జూలై: తిరుమలలోని నారాయణగిరి శ్రీవారి పాదాల వద్ద ప్రతి ఏటా ఛత్రస్థాపనోత్సవం వేడుకగా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవంలో భాగంగా శ్రీవారి పాదాల వద్ద తిరుమల తిరుపతి దేవస్థాన అర్చక బృందం ప్రత్యేకంగా అలంక�