తిరుమల,జూలై 2: తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ)లో భక్తులకు విశేష సేవలందిస్తున్న పలు కౌంటర్లను మరింత పారదర్శకంగా, ప్రొఫెషనల్ గా నిర్వహించే ఏజెన్సీలను ఆహ్వానించింది టిటిడి. వీటిలో బెంగుళూరు
తిరుపతి,జున్ 30: జూలైలో తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే విశేష ఉత్సవాల వివరాలను తిరుమలతిరుపతి దేవస్థానం(టీటీడీ)ప్రకటించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. – జూలై 5న సర్వఏకాదశి. – జూలై 6న వసంతమండపంలో రావణవధ ఘట్ట ప
తిరుపతి, జూన్ 21: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో మూడో రోజైన సోమవారం స్వామివారు యోగ నరసింహుని అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. కోవిడ్-19 వ్యాప్తి నేప�
తిరుపతి 20 జూన్ 2021: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం స్వామివారు వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై దర్శనమిచ్చారు. శ్రీ వ�
తిరుపతి, జూన్ 18: లోక కల్యాణార్థం టిటిడి నిర్వహిస్తున్న జ్యేష్ఠ మాస పూజా కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో శ్రీ శుక్లాదేవి అర్చనం శాస్త్రోక్తంగ
తిరుమల, జూన్16: తిరుమల శ్రీవారి ఆలయంలోని శ్రీ భోగ శ్రీనివాసమూర్తికి జూన్ 20వ తేదీన ప్రత్యేకంగా సహస్రకలశాభిషేకం జరుగనుంది. 15 ఏండ్లుగా శ్రీవారి ఆలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కార్యక్రమంలో భాగంగా ఉదయ�
తిరుమల, జూన్ 13:తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది.ఈ జ్యేష్ఠాభిషేకం కారణంగా శ్రీవారి ఆలయంలో చివరిరోజైన జూన్ 24న వర్చువల్ ఆర్జిత సేవలైన కల్యా
తిరుమల, జూన్ 13: తిరుమల శ్రీవారి ఆలయంలో జూన్ 22 నుంచి 24వ తేదీ వరకు మూడు రోజుల పాటు జ్యేష్టాభిషేకం జరుగనుంది. ప్రతి సంవత్సరం జ్యేష్టమాసంలో జ్యేష్టా నక్షత్రానికి ముగిసేట్లుగా మూడురోజులపాటు జ్యేష్టా�
తిరుపతి,జూన్ 13: కేంద్ర రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ ఆదివారం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న కేంద్ర మంత్రికి టీటీడీ జెఈఓ సదా భార్గవి, ఆలయ అధిక
తిరుమల, జూన్12: భక్తుల సౌకర్యార్థం శనివారం నుంచి తిరుమలలోని ఆరు ప్రాంతాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన కౌంటర్ల ద్వారా వసతి గదుల కోసం పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశాన్ని టిటిడి కల్పిస్తోంద�
తిరుమల,జూన్ 8: టీటీడీ శ్రీవారి దర్శనం టికెట్ల బుకింగ్ తేదీ మార్చుకునే అవకాశం కల్పించింది. తిరుమల శ్రీవారి దర్శనానికి ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు ఆన్లైన్లో రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట�
తిరుపతి, మే 30: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు ఆదివారం రెండో రోజుకు చేరుకున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహించ�
తిరుపతి,మే 29: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక వసంతోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం
తిరుమల, మే 27: శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ట్రస్టుకు కోటి రూపాయలు విరాళంగా అందించారు. కర్ణాటక రాష్ట్రం మంగళూరుకు చెందిన ప్రమతి సాఫ్ట్వేర్ ప్రయివేట్ లిమిటెడ్ సంస్థ ఛైర్మన్ పిఎస్.జయరాఘ