తిరుపతి, 2021 మే 25: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా ఈ ఉత్సవాలను ఆలయ ప్రాంగణంలోనే ఏకాంతంగా నిర్వహ�
తిరుపతి, మే 25: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం ఉదయం రథోత్సవం బదులు భోగితేరుపై శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవిదంరాజస్వామివారు దర్శనమిచ్చారు. కో
తిరుపతి, మే 24: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.శ్రీ వారి ఆలయానికి చేరుకున్న అదనపు ఇఓ ఏవీ ధర్మరెడ్డి స్పీ�
తిరుపతి, 21మే: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన శుక్రవారం సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారు శ్రీ మురళీకృష్ణుడి అలంకారంలో సర్వభూపాలవాహనంపై దర్�
తిరుమల, 21మే : తిరుమల శ్రీవారి ఆలయంలోని కల్యాణమండపంలో జరుగుతున్న శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు శుక్రవారం రెండో రోజుకు చేరాయి. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో ఈ ఉత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. �
తిరుమల, 9, మే: కరోనా వ్యాధిని మానవాళికి దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ నిర్వహిస్తున్న వైదిక, ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం నక్షత్రసత్ర మహాయాగం నిర్వహిస్తున్నట్�
తిరుపతి,మే 6: కోవిడ్ వ్యాధి వ్యాప్తి నివారణ చర్యల్లో భాగంగా, భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, ఉప ఆలయాల దర్శన వేళల్లో టిటిడి మార్పులు చేపట్టి�
తిరుపతి, మే 5: తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో మే 13వ తేదీ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఆలయంలో మే 18 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలను కరోనా వ్యాప్తి నేపథ్య�
తిరుమల,మే1:టీటీడీ ఛైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థా ట్రస్టులకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో శనివారం ఇన్చా�
జమ్మూ: జమ్మూకశ్మీర్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాన్ని నిర్మించనున్నది. జమ్మూలో నిర్మించనున్న ఆ ఆలయం కోసం ప్రభుత్వం భూమిని కేటాయించింది. 40 ఏళ్ల పాటు ఆ భూమిని లీజుకు ఇవ్వనున్నారు. లెఫ్టి