దేశ భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉన్నదని, దేశాన్ని సన్మార్గంలో నడిపించే భావి భారత పౌరులను తయారు చేసే బాధ్యత వారిదేనని ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు.
జాతీయ విద్యా విధానం-2020ని తిరసరించాలి: టీఎస్యూటీఎఫ్ హైదరాబాద్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని సమర్థంగా అమలుచేయాలని తెలంగాణ రా�
ములకలపల్లి: తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల28న జరిగే విసృతస్థాయి సమావేశాన్ని జయప్రదం చేయాలని టీఎస్ యూటీఎఫ్ మండల ఉపాధ్యక్షులు
టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల�
ఎమ్మెల్సీలు, పీఆర్టీయూ నాయకులు హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తిచేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తమకు హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్సీ�
హైదరాబాద్ : కొవిడ్ టీకా డ్రైవ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ కారణంగా రిటైర్�
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన ఉద్యోగులందరికీ నెలకు రూ.2 వేలతోపాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ�