టీఎస్ యుటీఎఫ్లో సభ్యత్వం తీసుకుని ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో భాగస్వాములు కావాలని జిల్లా టీఎస్ యుటీఎఫ్ అధ్యక్షుడు తిమ్మన్న అన్నారు. బుధవారం పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాల�
ఎమ్మెల్సీలు, పీఆర్టీయూ నాయకులు హైదరాబాద్, మే 31 (నమస్తే తెలంగాణ): విద్యాసంవత్సరం ప్రారంభమయ్యేలోపే ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు పూర్తిచేస్తామని మంత్రి సబితాఇంద్రారెడ్డి తమకు హామీ ఇచ్చినట్టు ఎమ్మెల్సీ�
హైదరాబాద్ : కొవిడ్ టీకా డ్రైవ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కరోనా వైరస్ కారణంగా రిటైర్�
హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): ప్రైవేట్ స్కూళ్లల్లో పనిచేస్తూ ఉపాధి కోల్పోయిన ఉద్యోగులందరికీ నెలకు రూ.2 వేలతోపాటు 25 కిలోల బియ్యం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయం హర్షణీయమని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ�