ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతగా అందించాలని, విద్యా రంగం బలోపేతానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు కేటాయించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. రెండో �
ఉద్యోగుల కేటాయింపునకు జారీ చేసిన జీవో-317 బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. కొత్తగా మ్యూచువల్, స్పౌజ్, మెడికల్ క్యాటగిరీ బదిలీలకు అవకాశం ఇచ్చింది.
గురుకుల ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా కేం ద్రంలోని మైనారిటీ బాలుర-2 గురుకుల విద్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి అధ్యాపకులు, ఉపాధ్యాయులు నిరసన తెలిపారు.
గురుకులాల్లో సమస్యలను సత్వరమే పరిష్కరించాలని, లేకుంటే దశలవారీగా ఆందోళనలు చేపడుతామని రాష్ట్ర సర్కారుకు టీఎస్యూటీఎఫ్, గురుకుల జేఏసీ అల్టిమేటం జారీ చేసింది.
రాష్ట్రంలోని విద్యుత్తు ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమారకు విద్యుత్తు ఉద్యోగ సంఘాల నాయకులు విన్నవించారు. గురువారం హైదరాబాద్లో ఆయనను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఎస్జీటీ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్లో ఇబ్బందులు ఉండకూడదని సంఘం తరఫున కంప్యూటర్లు ఏర్పాటు చేశామని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు స్వామి తెలిపారు.
లోక్సభ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఉపఎన్నిక ముగిసిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ అనుమతి తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులను వెంటనే చేపట్టాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర నాయకులు జంగయ్య, చావ రవి ప్రభుత్వాన్
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ కన్వీనర్ షేక్ మహబూబ్ అలీ శుక్రవారం గుండెపోటుతో హైదరాబాద్లో మృతిచెందారు. జూన్ 8న కుమార్తె పెండ్లి జరగాల్సి ఉండగా వస్ర్తాలు, ఆభరణాల షాపింగ్ చేస్తూ కూకట్పల్లిల�
ప్రభుత్వ విద్యారంగ అభివృద్ధికి, ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఐక్య ఉద్యమాలు మరింత బలోపేతం కావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కే జంగయ్య, ప్రధానకార్యదర్శి చావ రవి అన్నారు. టీఎస్ యూటీఎఫ�
న్యాయపరమైన చిక్కులు, కోర్టు ఆటంకాలను తొలగించి బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియను ప్రారంభించాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామ
ట్రెజరీ కార్యాలయాల్లో ఆమోదం పొంది ఆర్థికశాఖ వద్ద రెండేండ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే మంజూరుచేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర ప్రభుత్వానిన డిమాండ్ చేసింది.
డిప్యుటేషన్ల పేరిట టీచర్లను దొడ్డిదారిలో చేసిన బదిలీలను వెంటనే రద్దుచేయాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కే జంగయ్య, చావా రవి ఓ సంయు క్త ప్రకటనలో డిమాండ్ చేశారు.
టీఎస్యూటీఎఫ్ మైనార్టీ గురుకుల ఉమ్మడి జిల్లా కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. నల్లగొండలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన గురుకుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనంలో కమిటీని ఎన్నుకున్నారు.
రాష్ట్రంలో ప్రభుత్వం మారినట్టుగానే విద్యారంగంలోనూ మార్పులు రావాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది. కొత్త ప్రభుత్వం విద్యారంగాన్ని సమీక్షించాలని, విద్యాభివృద్ధి, మౌలిక వసతుల కల్పనపై దృష