రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ మురళి సమర్పించిన విద్యా విధానపత్రం-2026 అమలుచేసే ముందు ఉపాధ్యాయ సంఘాలతో రాష్ట్ర ప్రభుత్వం చర్చించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్చేశారు.
ఐదేండ్లకోమారు అమలు చేయాల్సిన వేతన సవరణను ఎనిమిదేళ్లు అవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సమంజసం కాదని, ఇప్పటికే 32 నెలలు గడిచినందున ఇంకా జాప్యం చేయకుండా పీఆర్సీ నివేదికను వెంటనే తెప్పించుకుని సంఘాలత
రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే చెల్లించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాధర్నా జరిగింది. మాజీ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్యూటీఎ�
టేకులపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు గుగులోత్ రమేశ్ ఇటీవల మరణించాడు. ఆయన కుటుంబానికి రూ.6 లక్షల చెక్కును టీఎస్ యూటీఎఫ్ కుటుంబ సంక్షేమ సొసైటీ ఆధ్వర్యంలో శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా నిర్�
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తిలో జరిగిన ఎన్నికల విషయంలో సస్సెండ్ అయిన ఎన్నికల సిబ్బంది (ఉపాధ్యాయులు, ఇతర అధికారులైన పీఓలు)పై సస్పెన్షన్ ఎత్తివేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో డీపీఓ వెంక�
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశాలను విజయవంతం చేయాలని ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి ఎం.రాజశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 28, 29 తేదీల్లో జనగామ జిల్లా కేంద్రంలో జరుగనున్న టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమి�
Tsutf | తెలంగాణలో మోడల్ స్కూల్స్ను ఆంధ్రప్రదేశ్లో లాగా విద్యాశాఖలో విలీనం చేయాలని, 010 పద్దు ద్వారా వేతనాలు చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ మెంబర్స్ డిమాండ్ చేశారు.
నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలో ఉపాధ్యాయుల సర్దుబాటు విద్యార్థులకు ఉపయోగపడేలా కాకుండా, ఉపాధ్యాయులకు ఉపయోగపడేలా జరుగుతున్నాయి. విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట తర్వాత జరగాల్సిన సర్దుబాట్లను మూడు
గిరిజన సంక్షేమ శాఖలోని ఆశ్రమ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు ఆశ్రమ పాఠశాల ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారుల నిర్లక్ష్యానికి నిరసన
ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ నందు గురువారం మెగా రక్తదాన
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నేతలు అన్నారు. ఈ న
ఉపాద్యాయులందరికి డీఏలు, పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కొణతం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో జరిగి�
TSUTF | ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన బడిబాట, టీఎస్ యూటీఎఫ్ చేపట్టిన ఎన్రోల్మెంట్ ప్రచారజాత ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా విద్యార్థుల నమోదు జరిగిందన్నారు.