ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్ నందు గురువారం మెగా రక్తదాన
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడిచినప్పటికీ ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో తీవ్రమైన జాప్యాన్ని ప్రదర్శిస్తుందని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) నేతలు అన్నారు. ఈ న
ఉపాద్యాయులందరికి డీఏలు, పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని టీఎస్యూటీఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి కొణతం శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం ఆత్మకూర్(ఎం) మండల కేంద్రంలో జరిగి�
TSUTF | ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వం చేపట్టిన బడిబాట, టీఎస్ యూటీఎఫ్ చేపట్టిన ఎన్రోల్మెంట్ ప్రచారజాత ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా లక్షకు పైగా విద్యార్థుల నమోదు జరిగిందన్నారు.
ఉద్యోగులకు వెంటనే పీఆర్సీ అమలు చేయాలని టీఎస్యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఏ వెంకట్ డిమాండ్చేశారు. ఆదివారం సంఘం రాష్ట్ర కార్యాలయంలో యూనియన్ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని నిర్వహించారు.
ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని, సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలకు ఉపాధ్యాయ, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు.
TSUTF | రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం లక్ష మంది విద్యార్థులు అదనంగా చేరటం సంతోషదాయకమన్నారు టీఎస్ యూటీఎఫ్ మధిర మండల అధ్యక్షుడు బండారు నాగరాజు. ప్రభుత్వం విద్యారంగం బలోపేతం దిశగా తెలంగాణ �
ప్రభుత్వ బడులను బలోపేతం చేయడమే టీఎస్ యూటీఎఫ్ లక్ష్యమని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ రామలింగయ్య అన్నారు. టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మన ఊరి ప్రభుత్వ బడి ముద్దు ప్రైవే�
ప్రభుత్వ పాఠశాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారుపల్లి నాగేశ్వరరావు ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.
గతేడాది నవంబర్ 6 నుంచి 18వరకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రభుత్వం వెంటనే రెమ్యూనరేషన్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీఎస్యూటీఎఫ్
ప్రభుత్వ విద్య కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉందని మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో జ�
రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యారంగాన్ని బలోపేతం చేయడం కోసం బడ్జెట్లో 15 శాతం నిధులు కేటాయించాలని, అలాగే ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులు ప్రారంభించాలని టీఎస్యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ
TSUTF | గత రెండేళ్లుగా సెలవు జీతాలు, సప్లిమెంటరీ వేతనాలు, మెడికల్ బిల్లులు, జిపిఎఫ్, పెన్షన్, టీఎస్ జిఎల్ఐ తదితర బిల్లులు విడుదల కాలేదన్నారు టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి. గత రెండున్నర సంవత్సరాలుగా
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర 6వ మహాసభలు నల్లగొండలోని లక్ష్మీగార్డెన్స్లో సోమవారం విజయవంతంగా ముగిశాయి. చివరి రోజు సాగిన ప్రతినిధుల సభలో మహాసభ ఆహ్వాన సంఘం చైర్మన్, ఎమ్మెల్సీ అల్గుబె�