టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటన లీక్ వీరులు మొదటి ర్యాంకు సాధించినట్టు సిట్ దర్యాప్తులో వెల్లడైంది. పేపర్ లీకేజీ చేసి డివిజనల్ అకౌంట్స్ అఫీసర్ (డీఏవో) పరీక్ష రాసిన ముగ్గురు టాపర్లుగా నిలిచారని త�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో మరికొందరి పాత్రపై సిట్ ఆరా తీస్తున్నది. ఈ కేసులో ఇప్పటివర కు 28 మందిని నిందితులుగా చేర్చిన సిట్.. 27 మందిని అరెస్టు చేసింది.
TSPSC | రాష్ట్రంలో మే నెలంతా పరీక్షల బిజీ షెడ్యూల్ నమోదైంది. 2,024 ఉద్యోగాల భర్తీకి వరుసగా ఏడు పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 8 నుంచి 22 వరకు పరీక్షల నిర్వహణకు టీఎస్పీఎస్సీ కసరత్తు ముమ్మరం చేస్తున్నది. అత్యధికంగా 1,5
TSPSC Paper Leak | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీని సిట్ సీజ్ చేసింది. ప్రశ్నపత్రాలు ఉన్న కంప్యూటర్ పాస్వర్డ్ను కస్టోడియన్ శంకరలక్ష్మి డైరీ నుంచి దొంగిలించామని ప్రధాన నిం�
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసుల కేసు ఆధారంగా గతవారం ఈసీఐఆర్ నమోదు చేసిన ఈడీ.. సోమవారం కస్టోడియన్ శంకరలక్ష్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తులో సేకరించిన అంశాలను నిర్ధారించుకోవడానికి సిట్లో క్రాస్ వెరిఫికేషన్ పేరుతో ప్రత్యేక బృందం ఏర్పాటైంది. నిందితులు చెప్పిన విషయాలు, సిట్ సేకరించిన సమ
BJP | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కీలక నిందితుడు రాజశేఖర్రెడ్డి బీజేపీ మనిషేనని నిర్దంద్వంగా తేలింది. దీంతో టీఎస్పీఎస్సీ లో కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ ఘటన వెనుక బీజేపీ కుట్ర దాగి