TSPSC |టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో గురువారం కీలక విషయం బయటపడింది. గ్రూప్-1 సహా ఆరు పరీక్షలకు సంబంధించిన మాస్టర్ ప్రశ్నపత్రాలతోపాటు ఆన్సర్షీట్లను కూడా కాపీ చేసుకున్నట్టు సిట్ విచారణలో నిందిత
TSPSC Paper Leakage | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్రెడ్డి కుట్రలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ సహా అనేక పేపర్ల లీకేజీకి పాల్పడిన
Minister KTR | టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యహారంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇజ్జత్ మానం లేకుండా అబద్ధాలు చెప్తున్నారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల �
TSPSC Paper Leakage | గ్రూప్-1 పరీక్ష రాసి తిరిగి విదేశాలకు వెళ్లిన వారు కూడా విచారణకు రావాల్సిందేనని సిట్ తేల్చిచెప్పింది. టీఎస్పీఎస్సీలో సిస్టమ్ అడ్మిన్ రాజశేఖర్రెడ్డి న్యూజిలాండ్లో ఉంటున్న తన బావ ప్రశాంత�
TSPSC | టీఎస్పీఎస్సీలో కొత్త సంస్కరణలకు కసరత్తు జరుగుతున్నది. కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంతో దిద్దుబాటు చర్యలను కమిషన్ ముమ్మరం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండ�
TSPSC Paper Leakage | ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనతో ఇకపై అన్ని పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) పద్ధతిలో నిర్వహించడానికి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తున్నది. ఇప్పటికే సీబీటీ మోడ్లో కొన్ని పరీక్షలు జరుపుతుం
Bandi Sanjay | ‘గ్రూప్ వన్ పేపర్ లీకేజీపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి. సిరిసిల్ల జిల్లాలో ఏయే గ్రామాల్లో ఎంత మంది మెయిన్స్కు అర్హత సాధించారో జాబితా ఉన్నది’ అంటూ గప్పాలు కొట్టిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బ�
Revanth Reddy | కొండంత రాగం తీసి ఏదో పాట పాడిన చందంగా ఉన్నది టీపీపీసీ చీఫ్ రేవంత్రెడ్డి తీరు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై నోటికొచ్చినట్టు మాట్లాడిన రేవంత్.. సిట్ ముందు ఒక్క ఆధారం కూడా సమర్పించకుండా తోక ముడి�
TSPSC | కంప్యూటర్ హ్యాకింగ్, ప్రశ్నపత్రాల లీకేజీ కేసుతో రద్దయిన నాలుగు, వాయిదా వేసిన రెండు పరీక్షల తేదీలను వారం రోజుల్లో ప్రకటించాలని టీఎస్పీఎస్సీ భావిస్తున్నది. మే నెలలోనే ఆ పరీక్ష లు నిర్వహించాలని యోచి
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనలో తాజాగా అరెస్టయిన ముగ్గురితోపాటు ఆరు రోజుల పోలీస్ కస్టడీ పూర్తి చేసుకొన్న తొమ్మిది మంది నిందితులను గురువారం సిట్ నాంపల్లి కోర్టులో హాజరు పరిచింది. ఈ కేసులో ప్రధాన ని�
వారంతా పేద విద్యార్థులు. సర్కారు కొలువుల సాధనే లక్ష్యంగా గురిపెట్టి చదువుతున్నారు. ఇటీవల టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీల వ్యవహారం పెను సంచలనం సృష్టించినా.. దానిపై ప్రతిపక్ష పార్టీలు రాద్ధాంతం చేస్తున్నా..
TSPSC | టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతంగా సాగుతున్నది. టీఎస్పీఎస్సీలో ఉద్యోగం చేస్తూ గ్రూప్-1 పరీక్ష రాసి ప్రిలిమ్స్లో అధిక మార్కులు సాధించిన 10 మందితోపాటు మరికొందరికి తాజాగా