రాష్ట్రంలో కొత్త విద్యా సంవత్సరమింకా ప్రారంభమే కాలేదు. బడులు తెరుచుకోలేదు. విద్యార్థుల చేరికలు (ఎన్రోల్మెంట్) పూర్తికాలేదు. అయినప్పటికీ టీచర్ల సర్దుబాటుకు విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది.
పోరాటాల ద్వారానే ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయని టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. శుక్రవారం టీఎస్ యూటీఎఫ్ బోనకల్లు మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన
ప్రభుత్వం ఈ నెల 13వ తేదీ నుండి ఉపాధ్యాయులకు నిర్వహించే శిక్షణను ఎండల తీవ్రత దృష్ట్యా ఒక పూట మాత్రమే నిర్వహించాలని, అలాగే శిక్షణా కేంద్రంలో సరైన వసతులు కల్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ శుక్రవారం �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2024 నవంబర్ 6 నుండి 18 వరకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న నల్లగొండ జిల్లా ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి ఇంతవరకు రెమ్యూనరేషన్ చెల్లించలేదని, రెమ్యూనరేషన్ వ�
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రలోభాలకు తెరతీశారని, ఓటర్లకు నగదు పంపిణీ మొదలుపెట్టినట్టు టీఎస్ యూటీఎఫ్ ఆరోపించింది. ఒక అభ్యర్థి పక్షాన కొందరు వ్యక్తులకు రూ. 2 వేలు ఫోన్ పే ద్వారా పంపించి, పూ�
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో వందశాతం ఫలితాలు సా ధించాలని, లేకపోతే ఉద్యోగాల నుంచి తొలిగిస్తామని గిరిజన గురుకులాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు టీచర్లకు గిరిజన సంక్షేమ శాఖ అల్టిమేటం ఇచ్చిం ది.
TS UTF | గనమోని కౌశిక్ అనే విద్యార్థి ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీఎస్ యుటిఎఫ్(TS UTF) నాయకులు ఆదివారం వారి ఇంటికి వెళ్లి కౌశిక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయ�
దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక అని పలువురు వక్తలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్య, వైజ్ఞానిక మహాసభల వేదికపై ఈ అభిప్రాయం వ్యక్తం
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) 6వ రాష్ట్ర మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28, 29, 30వరకు జరుగనున్నాయి. హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్లో అమరజీవి షేక్ మహబూబ్ అలీ ప్రా
ఈ నెల 28 నుంచి 30 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో టీఎస్ యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లో ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఆదివారం నారాయణఖేడ్లో సాయిబాబా ఫంక్షన్హాల్ లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించ�
సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఏకీకృత పింఛన్ పథకాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు.
కుల గణనలో క్రమశిక్షణా చర్యలు, షాకాజ్ నోటీసుల పేరుతో టీచర్లను బెదిరిస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆరోపించారు. ఇలా టీచర్లను వేధింపులకు గురిచేస్తే సర్వ�