TS UTF | గనమోని కౌశిక్ అనే విద్యార్థి ఇటీవల మృతి చెందాడు. విషయం తెలుసుకున్న టీఎస్ యుటిఎఫ్(TS UTF) నాయకులు ఆదివారం వారి ఇంటికి వెళ్లి కౌశిక్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఉపాధ్యాయుల సమస్యలపై రాజీలేని పోరాటాలు చేయాలని వక్తలు పిలుపునిచ్చారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్యా వైజ్ఞానిక మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయ�
దేశ భవిష్యత్ను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులదే కీలక భూమిక అని పలువురు వక్తలు స్పష్టం చేశారు. రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) రాష్ట్ర 6వ విద్య, వైజ్ఞానిక మహాసభల వేదికపై ఈ అభిప్రాయం వ్యక్తం
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్ యూటీఎఫ్) 6వ రాష్ట్ర మహాసభలు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 28, 29, 30వరకు జరుగనున్నాయి. హైదరాబాద్ రోడ్డులోని లక్ష్మీగార్డెన్లో అమరజీవి షేక్ మహబూబ్ అలీ ప్రా
ఈ నెల 28 నుంచి 30 వరకు నల్లగొండ జిల్లా కేంద్రంలోని లక్ష్మీగార్డెన్స్లో టీఎస్ యూటీఎఫ్ 6వ రాష్ట్ర విద్యా వైజ్ఞానిక మహాసభలు నిర్వహించనున్నట్లు ఎమ్మెల్సీ అల్గుబెల్లి నర్సిరెడ్డి తెలిపారు.
ఉపాధ్యాయులపై గురుతర బాధ్యత ఉందని, దేశ భవిష్యత్తు వారి చేతుల్లో ఉందని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ఆదివారం నారాయణఖేడ్లో సాయిబాబా ఫంక్షన్హాల్ లో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించ�
సీపీఎస్ను రద్దుచేసి పాత పింఛన్ విధానాన్ని అమలు చేయాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి డిమాండ్ చేశారు. ఏకీకృత పింఛన్ పథకాన్ని అంగీకరించబోమని ఆయన స్పష్టంచేశారు.
కుల గణనలో క్రమశిక్షణా చర్యలు, షాకాజ్ నోటీసుల పేరుతో టీచర్లను బెదిరిస్తున్నారని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆరోపించారు. ఇలా టీచర్లను వేధింపులకు గురిచేస్తే సర్వ�
దసరా తర్వాత పోరాటం మరింత ఉధృతం చేయనున్నట్టు గురుకుల టీచర్ల జేఏసీ, టీఎస్ యూటీఎఫ్ నాయకులు తెలిపారు. రాష్ట్రంలోని పలు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల విద్యాలయాల్లో అపరిష్కృతంగా ఉన్న 25 రకాల �
గురుకులాల పనివేళలు, వాటి ప్రభావంపై చర్చించేందుకు టీఎస్ యూటీఎఫ్ సోమవారం సద స్సు నిర్వహించనున్నట్టు రాష్ట్ర అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి ఆదివారంప్రకటనలో పే ర్కొన్నారు.
నాన్ గెజిటెడ్ టీచర్ పోస్టులపై మాత్రమే కోర్టు స్టే ఉందని, గెజిటెడ్ పర్యవేక్షణధికారుల ఖాళీల్లో క్యాడర్ స్ట్రెంథ్ ప్రకారం టీచర్లకు పదోన్నతులివ్వాలని టీఎస్ యూటీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది.
TS UTF | సాంఘీక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో అవసరానికి మించి ఉపాధ్యాయులు పనిచేస్తున్నారని పేర్కొంటూ సొసైటీ కార్యదర్శి సీనియర్ ఉపాధ్వాయులను అదనపు ఉపాధ్యాయులుగా గుర్తించి హడావుడిగా బదిలీకి ఆదేశాలివ్వడ�
పార్లమెంట్ ఎన్నికలు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ముగిసినందున ఎన్నికల కమిషన్ అనుమతితో ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సడలింపు తీసుకొని ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను వెంటనే ప్రారంభించా
రాష్ట్రంలో ఇన్ సర్వీస్ టీచర్లకు వీలైనంత త్వరగా టెట్ నిర్వహించాలని టీఎస్ యూటీఎఫ్ కోరింది. టీచర్ల పదోన్నతులకు టెట్ అర్హత తప్పనిసరి అని ఎన్సీటీఈ స్పష్టంచేసిన విషయం తెలిసిందే.