ఇండియా పేరును భారత్గా మార్చాలని, భారతీయ ప్రాచీన చరిత్ర స్థానంలో పురాణాలను చేర్చాలని ఎన్సీఈఆర్టీ కమిటీ చేసిన సిఫారసులు అనాగరికమని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) అధ్యక్షుడు క�
ట్టణంలోని రామచంద్రగూడెంలో నిర్వహిస్తున్న టీఎస్ యూటీఎఫ్ జిల్లా మహాసభల్లో సోమవారం 33 తీర్మానాలను ప్రతినిధుదులు ఆమోదించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చావ రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల
జాతీయ పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు ఆ పథకం నుంచి బయటకు వచ్చే స్వేచ్ఛ లేదని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించటాన్ని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్�