టీఎస్ యూటీఎఫ్ కట్టంగూర్ మండల నూతన కమిటీని బుధవారం కట్టంగూర్లో జరిగిన మహాసభలో రాష్ట్ర కార్యదర్శి ముదిరెడ్డి రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పుట్ట రాములు, ప్రధాన కార్యద�
విద్యాహక్కు చట్టం అమలు, ఎన్సీటీఈ నోటిఫికేషన్ కంటే ముందుగా నియామకమైన ఉపాధ్యాయులకు టీజీటెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ కేంద్రాన్ని కోరింది.
డాక్యుమెంట్లు లేకుండా తన స్థలంలో మున్సిపల్ అధికారులు అక్రమార్కులకు ఇంటి నంబర్ ఇచ్చారంటూ రిటైర్డ్ ఎంఈఓ, స్థల యజమాని అనుములు భాస్కరరావు ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధిర టీఎస్ యూటీఎఫ్ కార్యాలయంలో ఏర్�
రాష్ట్రంలో కొనసాగుతున్న వివిధ గురుకులాలన్నింటికీ ఒకే టైం టేబుల్ ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ల వెంకటేశం అన్నారు.
సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో టెట్ (TET) ఉత్తీర్ణత సర్వీస్లో కొనసాగడానికి, పదోన్నతి పొందడానికి తప్పనిసరి కావడం సీనియర్ ఉపాధ్యాయులకు ఆశనిపాతంగా మారిందని టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పారు
పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డీఏలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని యూటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి సిరికొండ అనిల్ కుమార్ అన్నారు. బుధవారం కోదాడ పట్టణంలో టీఎస్ యూటీఎఫ్ ఆధ్వర్యంల
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా కార్యదర్శి నలపరాజు వెంకన్న, జిల్లా క్రీడా కమిటీ కన్వీనర్ బి.సురేందర్ రెడ్డి, డీటీఎఫ్ నాయకుడు లింగమల్ల
విద్యా, ఉపాధ్యాయ రంగంలో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డీటీఎఫ్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకులు, టీఎస్ యూటీఎఫ్ జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ ఎం.మురళయ్�
ప్రభుత్వ విద్యా రంగాన్ని పటిష్ట పరచడంలో టీఎస్ యూటీఎఫ్ సంఘ సభ్యులు ముందుండాలని, సంఘ ఉపాధ్యాయులు పనిచేసే ఆయా ప్రాంతాల్లో పరిస్థితులకు అనుగుణంగా పాఠశాలల్లో స్టడీ అవర్ నిర్వహణకు అదనపు సమయం కేటాయించాలని ట
ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులను కేటాయించాలని టీఎస్ యూటీఎఫ్ ఖమ్మం జిల్లా కార్యదర్శి గుగులోతు రామకృష్ణ అన్నారు. సోమవారం టీఎస్ యూటీఎఫ్ మండల శాఖ ఆధ్వర్యంలో బోనకల్లు మండలంలోని ప్రాథ�
యూటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండల కేంద్రంలోని భూ లక్ష్మమ్మ చౌరస్తా దగ్గర బడిబాట జీపు యాత్రను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి ప్రారంభించారు.
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావ రవి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమ�