తెలంగాణలో పండుల సమయంలో ఆర్టీసీ బస్సెక్కాలంటే భయమేస్తున్నదని ప్రయాణికులు పేర్కొంటున్నారు. ఏ పండుగ వచ్చినా టీజీఎస్ఆర్టీసీ చార్జీలు పెంచేస్తున్నదని ఘొల్లుమంటున్నారు.
ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకం పురుషులకు కష్టాలు తెచ్చిపెట్టిందా..? ప్రయాణం కోసం వారు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాల్సి వస్తున్నదా..? ఫలితంగానే ఆర్టీసీలో ప్రయాణించే మగవాళ్ల రేషియో తగ్గిందా.
RTC jobs | టీఎస్ఆర్టీసీని డ్రైవర్లు, కండక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నది. మహిళలకు ఉచిత ప్రయాణంతో పెరిగిన రద్దీకి అనుగుణంగా బస్సులను నడిపేందుకు సరిపోయేంత సిబ్బంది లేక, ప్రతి నిత్యం ప్రజల నుంచి ఆర్టీసీ విమర�
మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించినప్పటి నుంచి ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగింది. కొన్ని సందర్భాల్లో సీట్ల కోసం కొట్లాటలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.
గ్రేటర్లో బస్సులు అందుబాటులో లేక బస్టాపుల్లో ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. మండుతున్న ఎండల్లో సమయానికి బస్సులు రాక నానా యాతన పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బస్సుల ట్రిప్పుల సంఖ్య పెంచి ప్రయా�
TS RTC | కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకా ముందు ఆలోచించకుండా ఆదరబాదరగా ప్రవేశపెట్టిన మహిళలకు(Mahalaxmi scheme) ఉచిత బస్ ప్రయాణం(Free bus travel) ఆర్టీసీ పుట్టి ముంచుతుందా? అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వస్తున్నది.
రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందంటూనే రేవంత్రెడ్డి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా రుణాలు తెస్తున్నది. అలా గత 3 నెలల్లోనే ఏకంగా రూ.18,100 కోట్ల అప్పులు తెచ్చింది. ఇందులో రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి 9 విడతల్లో రూ.
టీఎస్ ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఆదాయం పెంచుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో లాజిస్టిక్స్ విభాగ నెట్వర్ను మరింతగా విస్తరిస్తున్నామని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపా రు.
అక్టోబర్ 22 నుంచి ఫిబ్రవరి 22 వరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో ‘గ్రాండ్ ఫెస్టివల్ చాలెంజ్' నిర్వహించారు. ఇందులో రాష్ట్రస్థాయిలో వరంగల్ జిల్లాకు మూడో స్థానం దక్కింది.
ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం టీఎస్ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నది. భక్తులను తరలించేందుకు ఆరు వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్టు ప్రకటించింది.