High Court | ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. నాగోలుకు చెందిన హరీందర్ అనే వ్యక్తి కోర్టులో ప్రజాప్రయోజన వ్యాఖ్యలు దాఖలు చేసిన విషయం తెలిసిందే.
TS RTC | టీఎస్ ఆర్టీసీ (TS RTC) బస్లో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమైన కొద్ది గంటల్లోనే ఓ కండక్టర్ మహిళకు టికెట్ ఇచ్చిన ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలు, బాలికలు, ట్రాన్స్జెండర్లకు తీపికబురు అందించింది. శనివారం నుంచి పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తూ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఉత్తర్వులు జారీ చ
దసరా పండుగ కోసం ప్రయాణికులకు ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని 9 డిపోల నుంచి 374 అదనపు బస్సు సర్వీసులు నడపనున్నారు.
TS RTC | దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక బస్సు సర్వీసులను నడిపించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC) నిర్ణయించింది. ఈ మేరకు ఇవాళ్టి (శుక్రవారం) నుంచి ఈ నెల 25 వరకు రా
నగరంలో సిటీ బస్సులను కొత్త మార్గాలలో నడిపించేందుకు అర్టీసీ గ్రేటర్ అధికారులు రూట్ సర్వే చేస్తున్నారు. నగరంలో ప్రధాన, రద్దీ మార్గాలైన ఉప్పల్ నుంచి రాయదుర్గం, ఎల్బీనగర్ నుంచి మియాపూర్, జేబీఎస్ నుం�
NRI | సంక్షేమానికి కొత్త అర్థాన్నికీలక పథకాలను అమలు చేస్తున్నముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం, మనవీయకోణంలో మునుపెన్నడూ ఏ ప్రభుత్వం తీసుకొని చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్నారని క్వీన్స్ల్యాండ్ రాష్ట్�
ప్రభుత్వంలో ఆర్టీసీ (RTC govt merger) విలీనాన్ని అడ్డుకునేలా వ్యవహరిస్తున్న గవర్నర్ తమిళసై (Governor Tamilisai) తీరుకు నిరసనగా ఆర్టీసీ (TSRTC) కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన రెండు గంటల ధర్నా (Dharna) విజయవంతంగా ముగిసింది.
రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ (RTC) కార్మికులు జంగ్ సైరన్ మోగించారు. ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించకుండా తమ వద్దే అట్టిపెట్టుకోవడాన్ని నిరసిస్తూ.. శనివారం రెండు గంటల పాటు బస్సులను నిలిపివ
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సీఎం కేసీఆర్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని సంస్థ చైర్మన్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. కార్మికులు, ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగు నింపిన ఘనత కే
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న చరిత్రాత్మక నిర్ణయంతో మంగళవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లావ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యోగుల సంబురాలు అంబరాన్నంటాయి. సీఎం కేసీఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చ�
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకోవడంపై ఉద్యోగులు, కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంబురాలు నిర్వహించారు. పటాకులు క