ప్రయాణికులకు మెరుగైన సేవలతో పాటు పెట్రోల్ బంక్లు, లాజిస్టిక్స్ సేవలను విజయవంతంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) మరో రంగంలోకి ప్రవేశించనుంది.
వరంగల్ రీజియన్కు మొత్తం 36 కొత్త బస్సులకు గాను 4 వచ్చాయి. వరంగల్-1, వరంగల్-2 డిపోలకు ఒక్కో బస్సు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు రెండు చొప్పున కేటాయించారు. అయ్యప్ప భక్తులు శబరిమల వెళ్లడానికి బస్సులు బుక్ చ
సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేవారికి రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ శుభవార్త చెప్పింది. పండుగ కోసం రానుపోనూ ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు జిల్లా రీజిన
అయ్యప్ప మాలధారులకు టీఎస్ ఆర్టీసీ శుభవార్త అందించింది. రాష్ట్రంలోని అయ్యప్ప స్వామి భక్తులు శబరిమలకు సురక్షితంగా వెళ్లి రావడానికి అనువుగా భక్తుల కోసం రాయితీపై ప్రత్యేక బస్సులను సమకూరుస్తున్నామని ఆర్ట
special bus services | ఐటీ ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TS RTC)శుభవార్త చెప్పింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రత్యేకంగా షటిల్ సర్వీసులను నడపాలని నిర్ణయించింది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి
ప్రజా రవాణా సారథులు.. ఆర్టీసీ ఉద్యోగులు.. ప్రగతి రథ చక్రాలు నడిపే శ్రామికులు.. ఇతర వృత్తులతో పోలిస్తే డ్రైవర్ కొలువు అత్యంత కష్టంతో కూడుకున్నది. గంటల తరబడి సీట్లో కూర్చోవాలి.
టీఎస్ఆర్టీసీలో అధికారులు, సిబ్బంది అందరి సమష్టి కృషితో ముందుకు వెళ్తున్నామని, ఇదే స్ఫూర్తితో పనిచేస్తే సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించవచ్చని చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ వీసీ సజ్జనార్ అన్నా�
ప్రభుత్వ జూనియర్, మోడల్ కళాశాలల విద్యార్థులకు తెలం గాణ ప్రభుత్వం ఉచితంగా అందచేస్తున్న పాఠ్య పుస్తకాలను పంపిణీ చేయడానికి ఆర్టీసీ కార్గో సేవలను అందుబాటులోకి తీసుకురావడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్త�
cm kcr | ఆర్టీసీని అమ్మేమని కేంద్రం లేఖలు రాస్తోందని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో అన్నారు. రాష్ట్ర అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై జరిగిన స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా కేంద్రం విధానాలపై ధ్వజమెత్తారు. ‘
75 ఏండ్లు నిండిన వారికి 15న ఉచిత ప్రయాణం తార్నాక దవాఖానలో హెల్త్చెకప్లు, మందులు కేజీలోపు పార్సిళ్లకు 75 కి.మీ వరకు చార్జీ లేదు ఆగస్టు 18న 75 ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు స్వతంత్ర భారత వజ్రోత్సవాల వేళ తెలంగాణ
ఆర్టీసీలో వెయ్యికిపైగా ఖాళీల గుర్తింపు జిల్లా స్థాయిలో ఎంపిక ప్రక్రియ వేగవంతం హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): టీఎస్ ఆర్టీసీలో కారుణ్య నియామకాలను 3 నెలల్లో భర్తీ చేయనున్నారు. దీనిలో భాగంగా ప్రస్తుత
ప్రయాణికులకు మెరుగైన సేవల కోసం కీలక ముందడుగు యాప్ను ప్రారంభించిన ఆర్టీసీ వైస్ చైర్మన్, ఎండీ సజ్జనార్ హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): బస్సు కోసం గంటల తరబడి ఎదురిచూసే పని లేకుం డా ఆర్టీసీ బస్సుల్లో �