కొండపాక ఇసుక క్వారీ నుండి వెళ్లే లారీలకు పరదాలు కట్టే అవకాశం కల్పించి ఉపాధి అందించాలని హిమ్మత్నగర్ గ్రామస్థులు బుధవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఇసుక క్వారీ నుండి హిమ్మత్నగర్ మీదుగా వెళ్తున్న ఇస�
ఇసుక లారీలు, ట్రాక్టర్ల తో ప్రజలు ప్రమాదాల బారిన పడుతున్నారని అక్రమ ఇసుక రవాణా ను అధికారులు అరికట్టాలని బీఅర్ఎస్ శ్రేణులు ఆరోపించారు. మండల కేంద్రంలోని పల్లెమీద చౌరస్తా వద్ద కరీంనగర్ వరంగల్ రహదారిపై నాయ�
Trucks Set On Fire | మణిపూర్లో హింస కొనసాగుతున్నది. నిత్యవసరాలు సరఫరా చేసే వాహనాలకు నిప్పుపెట్టారు. రాజధాని ఇంఫాల్ను అస్సాం సరిహద్దులోని జిరిబామ్ జిల్లాను కలిపే జాతీయ రహదారి 37పై ఈ సంఘటన జరిగింది.
Water Fuel | కాలిఫోర్నియాకు చెందిన ఇన్ఫినియం ప్రపంచంలోనే తొలి ఈ-ఫ్యూయల్ తయారీదారుగా అవతరించబోతున్నది. కార్బన్ డయాక్సైడ్ ఉపయోగించి ఇండస్ట్రియల్ స్కేల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసింది.
ట్రక్కుల్లో ఏసీ క్యాబిన్ తప్పనిసరి చేస్తూ కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 అక్టోబరు 1 నుంచి ట్రక్కు తయారీ కంపెనీలన్నీ దీనిని విధిగా పాటించాలని, డ్రైవర్ల కోసం ఏసీ క్యాబిన్ను సిద్ధం చేయాలంటూ కేంద్ర �
ధాన్యం సేకరణను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు పౌరసరఫరాల సంస్థ కీలక నిర్ణయం తీసుకొన్నది. రైతుల నుంచి సేకరించిన ధాన్యం తరలింపులో రవాణా వ్యవస్థకు జీపీఎస్ ట్యాగింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
ఉత్తర భారత దేశంలో (Northern Indian states) వానలు (Heavy rains) దంచికొడుతున్నాయి. ఎక్కడ చూసినా నదులు, కాలువలు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వరదల ధాటికి పలు రాష్ట్రాల్లో రోడ్లు కొట్టుకుపోయాయి. ఇక ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, హ�
భారీ వాహనాల్ని నడిపే డ్రైవర్స్కు కేంద్ర మంత్రి నితిన్ గడ్గరీ శుభవార్త చెప్పారు. ఇక నుంచి ట్రక్కు డ్రైవర్ క్యాబిన్లో తప్పనిసరిగా ఏసీ బిగించాలని, ఎయిర్కండీషనర్లను బిగించిన క్యాబిన్స్తో వాహనాల్ని �
కమర్షియల్ వాహన ఉత్పత్తిలో అగ్రగామి సంస్థయైన టాటా మోటర్స్..తాజాగా మరోసారి తన వాహన ధరలను 5 శాతం వరకు పెంచింది. పెరిగిన ధరలు వచ్చే నెల 1 నుంచి అమలులోకి రానున్నాయి.
ప్రధాన రహదారిపై భారీ వాహనాలు యథేచ్ఛగా పార్కింగ్ చేయడంతో నిత్యం వాహనదారులు ట్రాఫిక్ జామ్తో ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుల తరబడి రహదారుల్లో ఇరువైపులా వాహనాలు పార్కింగ్ చేయడం వలన ద్విచక్ర వాహనదారు�
డబుల్ ఇంజిన్ స్టేట్గా బీజేపీ నేతలు చెప్పుకొనే కర్ణాటక కహానీ ఇది. రైతులు పండించిన ధాన్యానికి అక్కడ మద్దతు ధర దొరకడం లేదు. దీంతో శనివారం అర్ధరాత్రి 16 లారీల్లో తెలంగాణకు తరలించేందుకు ప్రయత్నించగా..
Delhi Air Pollution | గాలి నాణ్యత మరింత దిగజారుతుందనే హెచ్చరికల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలోకి టక్కుల ప్రవేశం, నిర్మాణరంగ కార్యకలాపాలపై తదుపరి ఉత్తర్వులు జారీ చేసే వరకు నిషేధం కొనసాగుతుందని పర్యావరణశాఖ మంత్రి గ�
అసోం | అసోంలో ఆగంతకుల ఘాతుకానికి ఐదుగురు బలయ్యారు. రాష్ట్రంలోని దిమా హసావో జిల్లా దియుంగ్బ్రాలో ఏడు ట్రక్కులకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీంతో ట్రక్కుల్లో ఉన్న ఐదుగురు సజీవ దహనమయ్యారు.
గౌహతి: అస్సాం, మిజోరం సరిహద్దులో మరోసారి ఉద్రిక్తత నెలకొన్నది. మిజోరం వైపునకు కోడిగుడ్లతో వెళ్తున్న నాలుగు మినీ లారీలను అస్సాంలోని కాచర్ జిల్లా వాసులు శుక్రవారం రాత్రి ధ్వంసం చేశారు. మిజోరం వైపు వెళ్లే �