స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ వారి ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగువారిని ‘మదరాసీ’లని పిలిచారు. బర్మా, సింగపూర్, మలేషియా, శ్రీలంక వంటి దేశాల్లో ఉన్న తెలుగువారిని కూడా మదరాసీలుగానే వ్యవహరించే
ఇల్లు అమ్ముకొనొచ్చిన ఆయనకు ఇన్ని ఎకరాలు ఎక్కడివి?బైపోల్లో డిపాజిట్ రాదు: కౌశిక్రెడ్డిహుజూరాబాద్, సెప్టెంబర్ 3: బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు మూడు వేల ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయని టీఆర్ఎస్ నేత పా
హుజూరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పై పాడి కౌశిక్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఓడిపోతానని ఈటలకు అర్థమైందని, ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం హుజూరాబాద్ లోని టీఆర్�
టీఆర్ఎస్కు జై | హుజురాబాద్ నియోజకవర్గం కమలాపూర్ మండల ధర్మానగర్ గ్రామస్తులు టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కే మా మద్దతని స్వచ్ఛందంగా తెలిపారు.
ఎర్రుపాలెం: టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ వేడుకలను మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు గురువారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆ
కూకట్పల్లి: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జండా పండుగ కార్యక్రమానికి ఎమ్మెల్యే కృష్ణ�
టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగను పురస్కరించుకొని హుజురాబాద్ పట్టణంలోని TRS పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పా
అన్నపురెడ్డిపల్లి : తెలంగాణ రాష్ట్రానికి టీఆర్ఎస్ పార్టీనే శ్రీరామరక్ష అని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గురువారం మండలంలో గ్రామ, గ్రామాన టీఆర్ఎస్ జెండాపండుగను ఘనంగా నిర్వహించ�
దమ్మపేట : టీఆర్ఎస్ జెండా పండుగ వాడవాడలా పండుగ లా కొనసాగింది. గురువారం మండలంలోని ప్రతి గ్రామంలో గులాబీ జెండా రెపరెపలాడింది. నాగుపల్లి గ్రామంలో పార్టీ కార్యకర్తలు, నాయకులు గులాబి జెండాను ఎగరవేసారు. ముష్ట�
‘తెలంగాణ నేల మీద గులాబీ జెండా ఎదురుగాలి ఎంతొచ్చిన ఎగురును మన జెండా ఆత్మగౌరవాన్ని చాటిచెప్పిన జెండా పరుచుకుంది తెలంగాణ గుండెల నిండా ముప్పయి మూడు జిల్లాల్లో గులాబీ జెండా ఎగురుతుంది తెలంగాణ ప్రగతి జెండా…
ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని దళితబంధు పథకానికి ఎంపిక చేయడం పట్ల ఎంపీపీ దేవరకొండ శిరీష ఆధ్వర్యంలో స్థానిక రింగ్రోడ్డు సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి
భద్రాచలం : వాడవాడలా జెండా పండుగను వేడుకలా నిర్వహించాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు పిలుపునిచ్చారు. బుధవారం ఆయన మాట్లాడుతూ జిల్లాల కమిటీలను పున
దుమ్ముగూడెం :సెప్టెంబరు 2న టీఆర్ఎస్ పార్టీ నిర్వహించే జెండా పండుగను మండలంలో వాడవాడలా ఘనంగా నిర్వహించాలని నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులకు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు అన్నెం సత్యనారాయణమూర్తి పిల�