రేపు వాడవాడలా టీఆర్ఎస్ జెండా పండుగ పార్టీ సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్త పాల్గొనాలి కట్టుదిట్టంగా పార్టీ సంస్థాగత నిర్మాణం సాగాలి కమిటీల్లో సామాజిక సమతూకం తప్పనిసరి శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్
చింతకాని :సెప్టెంబర్ 2న మండల వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖల ఆధ్వర్యంలో జెండా ఎగురవేయాలని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య కోరారు.సెస్టెంబర్ 2నుంచి 6వ తేదీ వరకు వరకు నిర్వహించే జ�
దమ్మపేట: సెప్టెంబరు 2న నిర్వహించ తలపెట్టిన టీఆర్ఎస్ జెండాపండుగలో భాగంగా మండలంలో వాడవాడలా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలని జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస�
మంత్రి గంగుల | టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు సెప్టెంబర్ 2న నిర్వహించే పార్టీ జెండా పండుగను జయప్రదం చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు గంగుల కమలాకర్ ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చ
సెప్టెంబర్ 2 నుంచి రాష్ట్రమంతటా జెండా పండుగ ప్రతి ఇల్లూ, ఊరూవాడల్లో గులాబీ రెపరెపలు జలదృశ్యంలో ఎగిరిన నాటి జెండా జన హృదయాల్లోకి అభివృద్ధి ఎజెండా హైదరాబాద్, ఆగస్టు 30, (నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి)/హ
బీజేపీకి ఓటెందుకెయ్యాలి? ప్రభుత్వ సంస్థలన్నీ అమ్మేస్తున్నందుకా? కరెంటు మీటర్లు పెడ్తామన్నందుకా? ప్రశ్నించిన మంత్రి తన్నీరు హరీశ్రావు జమ్మికుంటలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి భారీగా వలసలు జమ్మికుంట, �
బోనకల్లు :సెప్టెంబర్ 2 నుంచి టీఆర్ఎస్ పార్టీ గ్రామకమిటీ ఎంపికలు నిర్వహించడం జరుగుతుందని టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. 2వ తేదీన ముష్టికుంట్ల, గార్లపాడు, లక్ష్మీపురం, తూట�
టీఆర్ఎస్లో భారీగా చేరికలు | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర�
టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజుహుజూరాబాద్, ఆగస్టు 29: దళితుల భూములను కబ్జాచేసిన బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్కు తగిన బుద్ధి చెప్పాలని టీఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఇటుక రాజుమాద
జమ్మికుంట, ఆగస్టు 29 : ముస్లింల సంక్షేమానికి పాటుపడుతున్న కేసీఆర్ ప్రభుత్వానికే తాము మద్దతునిస్తామని కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ ముస్లింలు స్పష్టంచేశారు. జమ్మికుంటలోని మసీద్ ఈ ఖాదర్ హలీమా కమిటీ
టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ వినతిహుజూరాబాద్, ఆగస్టు 29: రానున్న హుజూరాబాద్ ఉపఎన్నికలో తనను నిండు మనసుతో ఆశీర్వదించాలని, అందరికీ అందుబాటులో ఉండి సేవ చేస్తానని టీఆర్ఎస్ అభ్యర్థి గెల�
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఒక్క సంక్షేమ పథకం కూడా లేదని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. సంక్షేమ ఫలాలపై బహిరంగ