భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెరాస రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో 1, 2వ�
మంత్రి గంగులకు తీర్మాన ప్రతి అందజేతహుజూరాబాద్, సెప్టెంబర్ 7: పద్మశాలీ కులస్థులు టీఆర్ఎస్కు బాసటగా నిలిచారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకుంటామ�
తాండూరు రూరల్ : టీఆర్ఎస్ నూతన గ్రామ కమిటీలు పార్టీ పటిష్టతకు మరింత కృషి చేయాల్సిన అవసరం ఉందని తాండూరు మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు రాందాస్ అన్నారు. మంగళవారం మండలంలోని వీర్శెట్టిపల్లి గ్రామ కమిటీ అధ్యక్�
యాచారం : టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్శితులై వివిధ పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని తక్కళ్లపల్లితండాకు చెందిన బ�
టీఆర్ఎస్ను బలోపేతం | టీఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసి కార్యకర్తలు సంక్షేమానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శు�
అల్లాపూర్ : కూకట్పల్లి నియోజకర్గాన్ని సమస్యలు లేని నియోజకర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకర్గంలో పరిధిలోనీ అల్లాపూర్ డివిజన్ లో రూ.8.31 కోట్లతో చేపడుతున్�
జమ్మికుంటలో భారీగా చేరిన బీజేపీ నాయకులు ఇల్లందకుంటలో కారెక్కిన పలువురు మాజీ సర్పంచ్లు హుజూరాబాద్ రూరల్/ జమ్మికుంట/ ఇల్లందకుంట, సెప్టెంబర్ 5: హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్లోకి చేరికల జోరు కొ�
జమ్మికుంట : ఈటల రాజేందర్ టీఆర్ఎస్లోకి మధ్యలోనే వచ్చి, మధ్యలోనే పోయారని మంత్రి హరీశ్రావు విమర్శించారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రాత్రి ముస్లిం సోదరు
హుజూరాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలో చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆదివారం రికార్డు స్థాయిలో రెండు వేల మంది గులాబీ కండువా కప్పుకున్నారు. జమ్మికుంట పట్టణంలోని ఎంపీఆర్ గార్డెన్లో నియోజకవర్గాన
టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నేతల చేరికలు జోరుగా కొనసాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గులాబీ కండువా కప్పుకుంటున్నట్టు పలువురు నాయకులు తెలిపారు. హుజూరాబాద్ నియోజకవర్గం ఇల్లందకు�
ఇల్లందకుంట : గౌడన్నల సంక్షేమానికి టిఆర్ఎస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు. అన్ని కులాల ఆర్థిక అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్యేయమని చెప్పారు. ఆదివారం ఇల్లందకుంట మ�
మంత్రి కొప్పులకు తీర్మాన ప్రతి అందజేతజమ్మికుంట, సెప్టెంబర్ 4: కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్లోని అడ్తిదారుల సంఘం, గుమస్తాల సంఘాలు టీఆర్ఎస్కే జైకొట్టా యి. ఈ మేరకు నాయకులు, సభ్యు లు పట్టణంలో శనివ�
వేంసూరు :నూతనంగా ఎన్నికైన గ్రామశాఖ అధ్యక్షులు టీఆర్ఎస్ బలోపేతానికి కృషి చేయాలని మండల పార్టీ అధ్యక్షులు పాలా వెంకటరెడ్డి కోరారు. ఆయన ఆధ్వర్యంలో శనివారం మండలపరిధిలోని చిన్నమల్లేల గ్రామంలో గ్రామశాఖ అధ్�
కల్లూరు: టీఆర్ఎస్ పార్టీ అధిష్టానం పిలుపుమేరకు పార్టీ పునఃనిర్మాణంలో భాగంగా సీఎం కేసీఆర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో పార్టీ ప�
సీఎం వినతికి ప్రధాని సానుకూలంఢిల్లీలో తెలంగాణ రాష్ర్టానికి అధికారిక అతిథిగృహం నిర్మించుకోవడానికి స్థలమిస్తామని ప్రధాని నరేంద్రమోదీ.. సీఎం కేసీఆర్కు హామీ ఇచ్చారు. దేశ రాజధానిలో అన్ని రాష్ర్టాలకు భవన�