తలకొండపల్లి : తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు చూసి పార్టీలో చేరుతున్నారని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామానికి �
కొత్తగూడెం: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డవారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని,అందుకే ఉర్డూఘర్ చైర్మన్గా అన్వర్ పాషాను నియమించడం జరిగిందని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మంగళవారం ఉర్�
చేవెళ్ల టౌన్ : టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి మండల కమిటీలు కీలకమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో చేవెళ్ల మండల కమిటీ�
చండ్రుగొండ: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారయణ పిలుపునిచ్చారు. మంగళవారం రావికంపాడు గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్ని�
తక్కెళ్లపల్లి రవీందర్ రావు | పార్టీ సభ్యత్వంలేని వారు కమిటీ సభ్యులుగా అర్హులుకాదని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తక్కెళ్లపల్లి రవీందర్ రావు అన్నారు. సోమవారం చిట్యాల పట్టణ కేంద్రంలో ఏర్ప�
ఖానాపూర్టౌన్ : మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామానికి చెందిన 20 మంది బీజేపీ పార్టీ నాయకులు,కార్యకర్తలు ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ ఆధ్వర్యంలో ఆదివారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల
ఎమ్మెల్యే అరూరి | టీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా వర్ధన్నపేట మండల కేంద్రంలో మండల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలకు, స్థానిక మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నియమించిన గ్రామ కమిటీలు, వార్డు కమిటీలు, అ
టీఆర్ఎస్కు మరో అవకాశం ఇవ్వండి.. ప్రజలకు మంత్రి కొప్పుల పిలుపు జమ్మికుంట, సెప్టెంబర్ 17: హుజూరాబాద్ నియోజకవర్గం గులాబీ జెండాకు అడ్డా అని, అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించి మరోసారి టీఆర్ఎ�
మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు మంచిర్యాలటౌన్ : రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యంత బలమైన శక్తిగా అవతరించిందని మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు అన్నారు. శుక్రవారం మంచిర్యాలలోని ఎమ్మె
వికారాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ తెలిపారు. శుక్రవారం ఎ
సీఎం కేసీఆర్ | టీఆర్ఎస్ వ్యవస్థాపకుడు, సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎదురులేని శక్తిగా ఆవిర్భవించిందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు.
పెనుబల్లి: పేదప్రజల శ్రేయస్సు కొరేది, అన్ని విధాలా అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ టీఆర్ఎస్ను స్థాపించారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పెనుబల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శ
ఖమ్మం : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగాజడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసం�