విపత్కర పరిస్థితుల్లో సైతం ఆగని సంక్షేమ పథకాలు నిరుపేద ఆరోగ్యానికి మరింత భరోసా 114 కళ్యాణలక్ష్మి, షాదీముబారఖ్.. 126సీఎం సహాయనిధి చెక్కులు పంపిణీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : ప్రతి గుంటకు రైతు�
జమ్మికుంట: టీఆర్ఎస్ సర్కారుతోనే సంక్షేమం సాధ్యమని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ పేర్కొన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్క�
చింతకాని: దళితబంధుతో దళితుల జీవితాల్లో పెనుమార్పులు వస్తాయని, దేశంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ అన్నారు. మండల పరిధిలో జగన్నాథపురంలో జర�
చేవెళ్ల టౌన్ : పేద ప్రజల కోసం టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. టీఆర్ఎస్ చేవెళ్ల మండల నూతన ప్రధాన కార్యదర్శిగా పామెన గ్రామానికి చెందిన తెలుగు
కడ్తాల్ : మండలంలో టీఆర్ఎస్ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ పిలుపునిచ్చారు. బుధవారం హైదరాబాద్లోని ఎమ్మెల్యే సమక్షంలో తన నివాసంలో మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల �
కడ్తాల్ : పార్టీ కోసం పనిచేసే వారికి పదవులు లభిస్తాయని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లోని తన నివాసంలో మండల టీఆర్ఎస్ అనుబంధ కమిటీల అధ్యక్షులను ఎమ్మెల్యే జైపాల్యాదవ్ సమక్షంలో ఏ
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధికి నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు సమిష్టిగా కృషిచేయాలని ఖమ్మంజిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు కోరారు. మంగళవారం బోనకల్లు సహకార సంఘం అధ్యక్షుడు చావా వెం�
Nalgonda | గులాబ్ తుఫాను నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి హెచ్చరించారు. రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచాలని, ప్రమాదాలు సంభవించకుండా
ఖమ్మం :తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, స్వాతంత్య్ర సమరయోధులు కొండాలక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలను సోమవారం ఖమ్మంలోని తెలంగాణ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజ్, ర�
బోనకల్లు: టీఆర్ఎస్ పార్టీ యువనేతలు పార్టీ అభివృద్ది కోసం సైనికుల్లా పనిచేయాలని జిల్లా పరిషత్ చైర్మన్, మధిర నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి లింగాల కమలరాజు అన్నారు. సోమవారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో బో�
మంత్రి హరీశ్రావు | రైతులను ఆదుకున్న పార్టీ ఏదో ప్రజలు ఆలోచన చేయాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. హుజురాబాద్లో రైతులు, విత్తన ఉత్పత్తి దారుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్రావు పాల్గొన్నారు.
చండ్రుగొండ: టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నూతన మండల కమిటి బాధ్యులకు సూచించారు. ఎమ్మెల్యే స్వగృహంలో కలిసిన నూతన మండల కమిటీ బాధ్యులు ఆయనకు కృతజ్ఞతలు త�
మోర్తాడ్/మెదక్, సెప్టెంబర్ 26: సీఎం కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై ఆయా పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రానికి చెంద�
హుజురాబాద్ : మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెంటిమెంట్ డైలాగులతో ప్రజలను బోల్తా కొట్టించాలనే ప్రయత్నం చేస్తున్నారని.. అలాంటి డైలాగులతో ప్రజలకు ఒరిగేదేమీ లేదని అభివృద్ధి సంక్షేమం టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యం �