మంచాల : మంచాల మండలం ఆగపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఆదివారం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి టీడీపీ న
ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం.. అప్పట్లో గ్రీన్ పంచాయత్గా కేంద్రం ప్రశంసలు అందుకున్నది. మళ్లీ ఇప్పుడు ఔరా అనిపించే గ్రామ పంచాయతీ భవనంతో అబ్బురపరుస్తున్నది. నగరంలోని కార్పొరేట్ ఆ
కొత్తూరు రూరల్ : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు చెప్పేటువంటి మాయమాటలకు ప్రజలు విని మోసపోవద్దని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని మల్లాపూర్తండా గ్రామానికి చెందిన 30 మంది కాంగ్రెస్ కార్
శంకర్పల్లి : ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పాలనను చూసి చాలా మంది ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లో చేరుతున్నారని చేవేళ్ల ఎమ్మెల్యె కాలె యాదయ్య అన్నారు. ఆదివారం కాంగ్రెస్కి చెందిన శంకర్పల్లి ఏఎంసీ మాజీ డ�
శంకర్పల్లి : జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ నూతన కార్యవర్గాల సభ్యులు పార్టీ ప్రతిష్ట కోసం అనునిత్యం పాటు పడాలని మంత్రి సబితాఇంద్రారెడ్డి సూచించారు. ఆదివారం ఉదయం శంకర్పల్లి మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడ�
సీఎం కేసీఆర్ వెంటే ప్రజలురవాణాశాఖ మంత్రి పువ్వాడఖమ్మం, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గులాబీ జెండా నీడలోనే రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర�
కొత్తూరు రూరల్ : ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త పార్టీ పట్ల నిబద్ధతతో పని చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశానుసారం గురువారం ఎమ్మెల్యే సమక్షంలో కొత్తూర�
ఆమనగల్లు : గ్రామస్థాయిలో టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు నాయకులు, కార్యకర్తలు కంకణం కట్టుకుని పని చేయాలని ఎమ్మెల్యే జైపాల్యాదవ్ అన్నారు. శనివారం తన నివాసంలో ఆమనగల్లు టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోనుగోటి అర�
కొత్తూరు రూరల్ : పార్టీ పటిష్టతకు టీఆర్ఎస్ మండల నూతన కార్యవర్గం సభ్యులు కృషి చేయాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తగా ఎన్నికైన టీఆర్ఎస్ మండల కమిటీ సభ్యులను ఎమ్మెల్యే శుక్రవారం తన నివాసంలో పూల�
మంచాల : టీఆర్ఎస్ కోసం పనిచేసే ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు ఉంటుందని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం మంచాల మండల టీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడిగా వనపర్తి బద్�
ఎమ్మెల్యే జగ్గారెడ్డి | నేను టీఆర్ఎస్ లోకి పోవాలని అనుకుంటే అడ్డు ఎవరు. ఎథిక్స్ కోసమే నేను కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ, సోనియాగాంధీ నాయకత్వంలో పని చేస్తున్నాననితెలిపారు.
ఎవరుకావాలో ప్రజలు తేల్చుకోవాలి రైతులకు కేసీఆర్ కుడిచేత్తో ఇస్తుంటే కేంద్రం ఎడమ చేత్తో దోచేస్తున్నది ప్రతీ మాటను నిలబెట్టుకొంటున్నం మార్చిలో లక్ష వరకు రుణమాఫీ ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్రావు ఇల్లంద
ఎవరి వెంట నడుస్తారో ఆలోచించుకోండి 90 శాతం ప్రజలు టీఆర్ఎస్ వెంటే ఉన్నరు హుజూరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు బీజేపీ, కాంగ్రెస్ నాయకులు, ఇతరులు వెయ్యిమంది టీఆర్ఎస్లో చేరిక కేంద్రంలోని బీజేపీ ప్రభు�