ఏన్కూరు : రెండోసారి ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వరరెడ్డి హైదరాబాద్లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఏన్కూరు టీఆర్ఎస్ మండల నాయకులు హాజరై పల్లాకు శాలువాతో సన్మానించి ప�
ఇబ్రహీంపట్నంరూరల్ : ఉద్యమ పార్టీగా పురుడు పోసుకున్న టీఆర్ఎస్ని నియోజకవర్గంలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. పార్టీ అధిష్�
విలేకర్ల సమావేశంలో ఎంపీ రంజిత్రెడ్డి పార్టీ అభివృద్ధికి కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలి టీఆర్ఎస్ మండల కమిటీల నియామకంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తాండూరు : తెలంగాణ అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్
సంస్థాగత నిర్మాణంలో అన్ని వర్గాలకు చోటు రేపటికి తొలి అంకం పూర్తి చేయాలి 20 కల్లా అన్ని మండల, పట్టణ కమిటీలు శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్దేశం హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): టీఆ�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్, సెప్టెంబర్ 13 : టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, 2001లో సీఎం కేసీఆర్ పార్టీని స్థాపించి గులాబీ జెండాను చేతపట్టుకొని యావత్తు తెలంగాణను ఏకం చేసి
వికారాబాద్ : టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం వికారాబాద్ పట్టణంలోని 13, 14, 22 వార్డుల్లో టీఆర్ఎస్ వార్డు కమిటీలు వేశారు. ఈ
మంత్రి సత్యవతి | అందరి భాగస్వామ్యంతో ప్రజాస్వామ్య పద్ధతిలో టీఆర్ఎస్ మండల కమిటీలు వేసుకుంటాం. గ్రామ కమిటీలలో అవకాశం రాని వారు నిరుత్సాహ పడొద్దు. వారికి మండల, జిల్లా కమిటీలు, రాష్ట్ర స్థాయిలో, నామినేటెడ్
టీఆర్ఎస్ తీర్థం తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ షాద్నగర్రూరల్ : తెలంగాణ సర్కార్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, షాద్నగర్ నియోజ�
కేపీహెచ్బీ కాలనీ : పారిశ్రామికవాడలో పనిచేస్తున్న కార్మిక హక్కులను కాపాడేందుకు ఎల్లప్పుడు కృషి చేస్తానని కూకట్పల్లి నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం నాయకుడు రవిసింగ్ అన్నారు. కూకట్పల్లి
అన్నపురెడ్డిపల్లి: టీఆర్ఎస్ తోనే అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమక్షంలో �
కొత్తగూడెం : గ్రామస్థాయి నుంచి వార్డు స్థాయి వరకు పార్టీ బలోపేతం అవుతుందంటే అది కార్యకర్తల గొప్పతనమేనని టీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి నూకల నరేష్రెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వనమా రాఘవేంద్రర�
ఎమ్మెల్యే కాలె యాదయ్య శంకర్పల్లి : గ్రామీణ ప్రాంతాల్లో టీఆర్ఎస్ని బలోపేతం చేయడానికి మండల స్థాయి నాయకులు కృషి చేయాలని చేవేళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. బుధవారం శంకర్పల్లి మున్సిపల్ పరిధిలోని �
భద్రాచలం: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పటిష్టతకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని తెరాస రాష్ట్ర కార్యదర్శి, భద్రాచలం నియోజకవర్గ ఇంఛార్జ్ డాక్టర్ తెల్లం వెంకట్రావు అన్నారు. బుధవారం భద్రాచలం పట్టణంలో 1, 2వ�