యాచారం : టీఆర్ఎస్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఎ
హుజూరాబాద్లో ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు గడగడపకూ తిరుగుతూ సంక్షేమ పథకాల అమలుతీరును వివరిస్తున్నారు. వారికి ప్రజలూ మద్దతు తెలుపుతున్నారు. ఈ ఎన్నికలపై కొం�
హుజూరాబాద్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ సిద్దాంతాలు లేని వ్యక్తి అని ఏబీవీపీ మాజీ జిల్లా కన్వీనర్ ఆవుల తిరుపతి మండిపడ్డారు. హుజూరాబాద్ మండలం సింగాపురంలో ఆదివారం ఆయన మంత్రి హరీశ్రావు సమక్షంలో
పెద్దేముల్ : టీఆర్ఎస్ పార్టీని ముందుకు నడిపించడంలో ఎక్కడ కూడా తగ్గమని తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ యాదవ్లు స్పష్టం చేశారు. శనివారం మండల కేంద్రంలోని ప�
ఖమ్మం: ఖమ్మం టీఆర్ఎస్ కార్యాలయంలో శనివారం మహాత్మాగాంధీ152వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పలు ప్రభుత్వ, ప్రైయివేటు కార్యాలయాల్లో గాంధీ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివ
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్న సంక్షేమ పథకాలు, జనరంజక పాలన, అభివృద్ధి తమకు ఎంతగానో నచ్చాయని చెప్తూ పలు పార్టీలకు చెందిన నేతలు గులాబి కండువా కప్పుకున్నారు. బాల్కొండ
సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం పెట్టి పెట్టుబడికి రందిలేకుండా చేసిండు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలోనే మంచిమంచి పథకాలు అమలుచేస్తున్నడు. తెలంగాణ గాంధీ అయి రైతులను కాపాడుకుంటున్నడు. ఇన్
హుజూరాబాద్ కు ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినయ్..ఈటల రాజేందర్ తన స్వార్థం కోసం టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తేనే కదా..కేసీఆర్ సార్ ఆయనకు ఏం తక్కువ చేసిండు. అన్ని ఎక్కువనే చేసిండు..ఒక తమ్ముడిగా భావిం
భారీగా చేరుతున్న ఇతర పార్టీల నాయకులుహుజూరాబాద్ రూరల్/జమ్మికుంట రూరల్/ఇల్లందకుంట, అక్టోబర్ 1: హుజూరాబాద్ ఉపఎన్నిక వేళ టీఆర్ఎస్ జోరు కొనసాగుతున్నది. ఏడున్నరేండ్ల ప్రగతిని చూసి వివిధ పార్టీల నాయకు�
జమ్మికుంట: టీఆర్ఎస్ సంక్షేమ పథకాలకు ఆకర్షితులై యువత పెద్ద సంఖ్యలో గులాబీ గూటికి చేరుతున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మండలం వావిలాల గోపాలపురం గ్రామం నుంచి సుమారు 50 మంది యువకులు శుక్రవ�
పరకాల (కమలాపూర్) : రానున్న హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గెలుపు ఖాయమని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని నేరెళ్ల గ్రామానికి చెందిన ఒ
ఖమ్మం : రాబోయే కాలంలో ఖమ్మం నగరంలో టీఆర్ఎస్ను బలోపేతం చేయడంలో పార్టీ నగర కమిటీ, అనుబంధ కమిటీ సభ్యులు క్రియాశీలకంగా పని చేయాలని ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్, టిఆర్ఎస్
ఖమ్మం : తెలంగాణ సంస్రృతి,సాంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా అక్టోబర్ 6వ తేదీ నుంచి 14వ తేదీవరకు బతుకమ్మ ఉత్సవాలను ఖమ్మం నగరంలో నిర్వహించాలని టిఆర్ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తన్నీరు శోభారాణి పిలుపిని