అంబాలలో ఉపసర్పంచ్ సహా వందమంది చేరికకమలాపూర్, ఆగస్టు 27: హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం అంబాల గ్రా మంలోని ముదిరాజ్ కులస్థులు టీఆర్ఎస్కు జైకొట్టారు. ముదిరాజ్ కులానికి చెందిన ఉపసర్పంచ్ తిరుపతితోపా�
జమ్మికుంటలో ఏకగ్రీవ తీర్మానంజమ్మికుంట, ఆగస్టు 27: టీఆర్ఎస్కు ముస్లిం లు జైకొట్టారు. శుక్రవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని మసీద్-ఈ-ఖాదర్ హలీమా (మహ్మదీయ) కమిటీ అధ్యక్షుడు ఎండీ జాకీర్ ఆధ్వర్య�
కాపురాన్ని నిలబెట్టిన పార్టీ రుణం తీర్చుకున్న కుటుంబంకరీంనగర్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): తమ కుమారుడికి ముఖ్యమంత్రి కేసీఆర్చే కేటీఆర్ (కలికేటి తారక రామారావు)గా నామకరణం చేయించుకున్న ఆ దంపతులు.. విడాకుల �
ముదిరాజ్| హుజూరాబాద్లో టీఆర్ఎస్ పార్టీకి రోజురోజుకు మద్దతు పెరుగుతున్నది. నియోజకవర్గం పరిధిలోని కమలాపూర్ మండలం అంబాల గ్రామ ముదిరాజ్ సంఘం నాయకులు టీఆర్ఎస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపారు.
ఎమ్మెల్యే చల్లా | హన్మకొండ: హుజూరాబాద్లో గెల్లు శ్రీనివాస్ గెలుపుతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ పతనం ఖాయమని కమలాపూర్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికల్లో భాగంగా ఆయన కమలాపూర్ మ�
హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో భేటీ ప్రారంభమైంది. సమావేశంలో పార్టీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చర్చించన�
టీఆర్ఎస్లో చేరికలు | గొల్లపల్లి మండలం వెనుగుమట్లలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెరేళ్ల దేవేందర్ గౌడ్ , నెరేళ్ల చిరంజీవి, గజ్జెల మహేష్ టీఆర్ఎస్లో చేరార
టీఆర్ఎస్| టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సమావేశం మంగళవారం జరగనుంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ భవన్లో రాష్ట్ర కమిటీ భేటీ కానుంది.
హుజూరాబాద్లో ఈటలకు భారీ షాక్ పార్టీ సిద్ధాంతాలు నచ్చకనే రాజీనామా కేడీసీసీబీ వైస్ చైర్మన్ ప్రకటన అదే బాటలో సింగిల్ విండో డైరెక్టర్లు త్వరలోటీఆర్ఎస్లో చేరనున్నట్టు వెల్లడి హుజూరాబాద్, ఆగస్టు 22: �
కరీంనగర్ : బీజేపీ నేత ఈటల రాజేందర్కు మరో కోలుకోలేని దెబ్బ. ఇంత కాలం ఆయన వెంబడి నడిచిన చాలా మంది ఇప్పటికే ఒక్కొక్కరుగా బీజేపీని వీడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా కేడీసీసీ బ్యాంక్ వైస్ చైర్మన్, ఇల్
హన్మకొండ : తెలంగాణకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమి లేదని, నిత్యావసర ధరలు పెంచి ప్రజలను దోచుకుంటున్న బీజేపీ పార్టీ నాయకులు ఓట్ల కోసం వస్తే ప్రజలు నిలదీయాలని పరకాల నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్�
తెలంగాణ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఏంచేసింది? రాష్ట్ర పథకాలపై చర్చకు సిద్ధమా? తాలిబన్లు హైదరాబాద్ వచ్చారంటే తప్పెవరిది? కేంద్ర మంత్రి కిషన్రెడ్డిపై మంత్రి జగదీశ్రెడ్డి ఫైర్ హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్�
హైదరాబాద్ : కేంద్రమంత్రి హోదాలో కిషన్ రెడ్డి అబద్దాలు ప్రచారం చేస్తూ దానికి ఆశీర్వాద యాత్రగా నామకరణం చేయడం విడ్డురంగా ఉందని రాష్ట్ర విద్యుత్శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం శాస�
అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఉట్నూర్లో కారెక్కిన 500 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఉట్నూర్, ఆగస్టు18: ఆదివాసులను కాల్చిచంపిన కాంగ్రెస్సే.. ఇప్పుడు ఇంద్రవెల్లిలో సభలు పెట్టడం విడ్డూరంగా ఉన్నదని �