హుజూరాబాద్ వేదికగా దళితబంధు అవతరణ మొత్తం 17 లక్షల దళిత కుటుంబాలకు దశలవారీగా అమలు లబ్ధిదారుల ఎంపిక ఉండదు.. అందరికీ పథకం వర్తింపు కనీవినీ ఎరుగని రీతిలో ప్రతి దళిత కుటుంబానికీ 10 లక్షలు తొలుత నిరుపేదలకు.. దళి�
దళితవాడలన్నీ బంగారు మేడలైతయ్ హుజూరాబాద్ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): దళితబంధు పథకంతో రాష్ట్రంలోని దళితవాడలన్నీ బంగారు మేడలవుతాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అ�
అమలుతీరు వివరించిన సీఎం పథకంపై రాష్ట్రమంతా స్పష్టత హుజూరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దళితబంధు సంపూర్ణ ఆవిష్కరణతో హుజూరాబాద్ సభ రాష్ట్రానికి ఓ దిక్సూచిలా నిలిచింది. దళితుల సంక్షేమం, అభ్యు
హుజురాబాద్ : దళితుల సమస్యలను అర్థం చేసుకున్నది సీఎం కేసీఆరేనని, దళితబంధు పథకం ద్వారా భారతదేశ దళితుల బతుకులు బాగుపడతాయని, అటువంటి బృహత్తర పథకానికి కేసీఆర్ శ్రీకారం చుడుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వ�
ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డికి తీర్మాన ప్రతి అందజేత వీణవంక, ఆగస్టు 15 : హుజూరాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం కరీంనగర్ జిల్లా వీణవంక మండలం హిమ్మత్నగర్కు చెందిన శాలివా�
ఆత్మగౌరవం కాదు.. ఈటలది ఆత్మవంచన రాజేందర్ ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రకం.. చేసే పనికి మాటలకు పొంతన లేదు గెల్లు శ్రీనివాస్యాదవ్ వ్యక్తి కాదు ఒక శక్తి .. కేసీఆర్ బాటలో అనేక ఉద్యమాలు చేసిండు మా అందరి ఆశీస్సులు ఆయ
హుజూరాబాద్ | బీజేపీ నేత ఈటల రాజేందర్కు ఆర్థిక మంత్రి హరీశ్ రావు అదిరిపోయే పంచ్ ఇచ్చారు. నాడు రైతు బంధు ప్రవేశపెడితే చప్పట్లు కొట్టిన చేతులే నేడు దళిత బంధు ప్రారంభిస్తుంటే గుండెలు బాదుకుంటున్నాయని ఎద్దే
పెద్దపాపయ్యపల్లి ముదిరాజ్ కులస్థుల తీర్మానం టీఆర్ఎస్లో చేరిన 100 మంది ముదిరాజ్లు ఆహ్వానించిన మంత్రి గంగుల హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 13: అభివృద్ధి, సంక్షేమం కోసం కృషి చేస్తున్న టీఆర్ఎస్ సర్కార్ పక్
టీఆర్ఎస్ గెలిస్తే ప్రజలకు మేలు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కమలాపూర్, ఆగస్టు 13: హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ గెలిస్తే ఆయనకే లాభమని, టీఆర్ఎస్ విజయం సాధిస్తే ప్రజలందరికీ మేలు జరుగుతుందని ప్రభ�
కవాడిగూడ : హుజురాబాద్ శాసన సభ నియోజక వర్గం ఉప ఎన్నికలకలో టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ యాదవ్ను బలపరుచాలని భారత జాతీయ లోక్దళ్ పార్టీ జాతీయ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు �
టీఆర్ఎస్లో చేరికలు | తాడూర్ మండలంలోని భలాన్పల్లి గ్రామ సర్పంచ్ అశోక్, ఉప సర్పంచ్ సుధాకర్, వార్డు మెంబర్స్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరారు.
నమస్తే తెలంగాణ నెట్వర్క్: టీఆర్ఎస్లో చేరికల జోరు కొనసాగుతున్నది. జమ్మికుంట మండలం పాపక్కపల్లి, శంభునిపల్లికి చెందిన 100 మంది ఎమ్మెల్యే అరూరి రమేశ్ సమక్షంలో పార్టీలో చేరారు. హుజూరాబాద్ మండలం సింగాపూ�