హైదరాబాద్ : దేశానికి ప్రత్యామ్నాయ రాజకీయ ఎజెండా కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు సమావేశంలో కీలక ఉపన్యాసం చేశారు. రాబోయే రోజుల్లో కీలకపాత్ర పోషించనున్నట్లు ప్రకటి
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో ఆవిర్భావ వేడుకలు ఘనంగా జిరిగాయి. మంత్రి కేటీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతర
హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. ఊరూరా వాడవాడలా గులాబీ జెండాలు రెపరెపలాడాయి. టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు స్థానిక ప్రజాప్రతినిధులు పార్టీ శ్ర�
హైదరాబాద్ : భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో కరెంట్ కోతలతో ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్వాకం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని కేసీఆర్ స
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ జెండాను ఆవిష్కరించారు. 40 ఫీట్ల జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో మంత్రులు మహ�
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి 21వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హార్థిక శుభాకాంక్షలు తెలిపారు. 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టే నాటికి రాష్ట్�
Bhupalpally | జయశంకర్ భూపాలపల్లి (Bhupalpally) జిల్లాలో టీఆర్ఎస్ 21వ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి పార్టీ జెండాను ఆవిష్కరించారు.
నేడు టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ సమావేశానికి తరలివెళ్లనున్న ఆహ్వానితులు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ జెండా పండుగ పండుగ వాతావరణంలో చేసేలా ఏర్పాట్లు సిద్దిపేట, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగ�
హైదరాబాద్ : ఈ నెల 27న తెలంగాణ భవన్లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన 40 అడుగుల పార్టీ పతాకాన్ని వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆవిష్కరిస్తారని మంత్రి తలసాని శ్�
హైదరాబాద్ : ఈ నెల 27న టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరాన్ని పార్టీ తోరణాలు, జెండాలతో సర్వాంగ సుందరంగా అలంకరించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పార్టీ శ్రేణులకు సూచించారు. సోమవారం ఆద�
టీఆర్ఎస్ పార్టీలోకి వివిధ పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తల చేరికలు వెల్లువలా సాగుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నాయకులు కార�
హైదరాబాద్ : కాంగ్రెస్ నేత రేవంత్రెడ్డి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ భూస్థాపితమేనని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. శుక్రవారం రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్�
హనుమకొండ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాధించిన ఉద్యమ రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఎన్టీఆర్లా కేసీఆర్ సిని�