నీళ్లు, నిధులు, నియామకాలు.. ఇది తెలంగాణ ఉద్యమ నినాదం. స్వరాష్ట్ర లక్ష్యాల సాధనకు టీఆర్ఎస్ సర్కారు అహరహం శ్రమించింది. ఒక్కో అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టి క్రమంగా సాకారం చేసింది. ప్రణాళికలు రచించి తెలంగాణ
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ అంటే ఇండియన్ నేషనల్ క్లబ్ పార్టీ అని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ ఎల్పీలో టీఆర్ఎస్ ఎమ్మెల�
హైదరాబాద్ : దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కానీ.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ఈ దేశానికి విముక్తి కావాలని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. ఏడు దశాబ్దాల విలువైన కాలాన్ని ఈ రెండు పార్టీలు వృధా చ�
బీజేపీ నేతల ఒంటెత్తు పోకడలపై కమలం నాయకులు కన్నెర్ర జేశారు. ఇక మీతో వేగలేమని గులాబీ గూటికి క్యూ కట్టారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర సాగుతుండగా.. మరోవైపు ఆ ప
కందుకూరు : రాష్ట్రంలో ప్రతి పక్షాలకు నామరూపల్లేకుండా చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. మండల పరిధిలోని సార్లరావులపల్లి తండాకు చెందిన బాలు, శ్రీను, బీమ్ నాయక్, గోపాల్, హరి,ర�
నిజామాబాద్ : కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీది ఐరన్ లెగ్గు అని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు విమర్శించారు. రాహుల్ ఎక్కడ కాలు పెట్టిన అక్కడ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని తెలిపారు. అలాంటి రాహుల్ తెలంగ
ఆయన వ్యూహం అనూహ్యం. ఆ మార్గం దుర్గమం. ఆ అడుగు జాడల్లో నడుస్తూ ఉంటే అప్పటివరకూ అసాధ్యమన్న వారిలో కూడా ఆశ చిగురించటం మొదలవుతుంది. అది క్రమంగా ఆత్మవిశ్వాసం అవుతుంది. తుఫాను సృష్టించే ప్రజా ఉద్యమం మహోత్తుంగ త
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు వంటి విజనరీ కావాలని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. బంగారు తెలంగాణ మాడల్ కావాలని, రాష్ట్రంలో అమలవుతు�
‘దళితబంధును కేంద్ర ప్ర భుత్వం దేశమంతా అమలు చేయాలి’ అని టీఆర్ఎస్ 21వ ప్లీనరీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానాన్ని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ప్రతిపాదిస్తూ.. దే
రాష్ట్ర ఏర్పాటు, ప్రజల అభ్యున్నతి కోసం అనునిత్యం తపించే పార్టీ టీఆర్ఎస్ అని, ఇది తెలంగాణ ప్రజల ఆస్తి అని ఆయన స్పష్టంచేశారు. దేశమంతా కారు చీకట్లలో ఉంటే తెలంగాణలో మాత్రం వెలుగులు నిండుకున్నాయని, మన పరిపా�
హైదరాబాద్ : దేశంలో అన్ని వనరులున్నా.. వాటిని వినియోగించుకునే పద్ధతి లేదని సీఎం కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ ప్లీనరి ముగింపు కార్యక్రమంలో మాట్లాడారు. దేశంలో మూస ధోరణిలో మూస రాజకీయాలు నడుపుతున్నారని, దేశ�