హనుమకొండ : తెలంగాణకు అడుగడుగునా మోసం చేస్తున్న కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంతో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజ�
హైదరాబాద్ : టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు పండుగగా జరుపుకుంటారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. హైటెక్స్లో నిర్వహించనున్న టీఆర్ఎస్ ప్లీనరీ ఏర్పాట్ల
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ రేపటి ఖమ్మం పర్యటన వాయిదా పడింది. ఈ-కామర్స్ పైన ఏర్పాటు చేసిన పార్లమెంట్ కమిటీ సమావేశంతో పాటు తెలంగాణ ప్రభుత్వ స్పేస్ టెక్ ప�
హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హ�
న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ ట్వీట్ చేశారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢ
న్యూఢిల్లీ : ఢిల్లీలోని తెలంగాణ భవన్ గులాబీమయం అయింది. తెలంగాణ భవన్ పరిసరాల్లో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, జెండాలతో అలంకరణ చేశారు. తెలంగాణ ధాన్యాన్ని కేంద్రం సేకరించాలనే డిమాండ్తో ఫ్లెక్సీలను ఏ
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేంద్రం మెడలు వంచి ధాన్యం కొనుగోలు చేస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఢిల్లీలో జరిగే మహాధర్నాలో పాల్గొనేందుకు ప్రభుత్వ చీఫ్
న్యూఢిల్లీ : ధాన్యం సేకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఈ నెల 11న ఢిల్లీలోని తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ ధర్నా చేపట్టనుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో ఏర్పాట్ల
హైదరాబాద్ : కేంద్రం మెడలు వంచి వడ్లు కొనుగోలు చేసేలా చేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ పిలుప�
సూర్యాపేట : రాజ్యాంగ పదవుల పట్ల తమ ప్రభుత్వానికి అపారమైన గౌరవం ఉందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధాని మోదీతో సమావేశం అనంతరం గవర్నర్ తమిళిసై సౌందర్ రా�
హైదరాబాద్ : రాష్ట్రంలో జాతీయ రహదారులపై టీఆర్ఎస్ పార్టీ రాస్తారోకోలు, ఆందోళనలు చేపట్టింది. తెలంగాణలో రైతులు పండించిన యాసంగి వరి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొని తీరాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస