సిద్దిపేట : దళితుల జీవితాల్లో నిజమైన వెలుగులు నిండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గంలోని క�
న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ ఎంపీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, ధాన్యం కొనుగోలు అంశంపై చర్చిస్తున్నారు. వీటితో పాటు ఢిల్లీ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేయాల్సిన న�
టీఆర్ఎస్ను తట్టుకొనేశక్తి ఏ పార్టీకి లేదు ప్రభుత్వ విప్, టీఆర్ఎస్ నాగర్కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల అచ్చంపేట, మార్చి 30 : పల్లెలు, గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉన్నదని ప్రభుత్వ విప్, టీఆ
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
న్యూఢిల్లీ : కుల గణన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన వాయిదా తీర్మానం నోటీసును ఉభయసభల్లో టీఆర్ఎస్ ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, కే కేశవరావు ఇచ్చారు. ఈ అంశంపై చర్చ జ�
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్, టీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ సతీశ్ రెడ్డి చొప్పదండి నియెజకవర్గ సోషల్ మీడియా కార్యకర్తలకు అవగాహన సదస్సు కొడిమ్య
ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ వెంగళరావునగర్, మార్చి 25: నియోజవర్గ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నానని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్�
న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు నవోదయ విద్యాలయాలు కేటాయించాలని టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు డిమాండ్ చేశారు. తెలంగాణ బిడ్డలు భారతీయులు కాదా? ఎందుకీ వివక్ష? అని కేంద్రాన్న�
హైదరాబాద్ : కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అహంకారపూరిత మాటలు మాట్లాడి తెలంగాణ ప్రజలను అవమానపరిచాడని రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
దారిపొడవునా వివిధ గ్రామాలు, పట్టణాల ప్రజలు కాన్వాయ్ని ఆపి కేసీఆర్కు, జయశంకర్కు తిలకం దిద్దారు. మంగళహారతులు ఇచ్చారు. అడుగడుగునా జై తెలంగాణ నినాదాలు...
మంత్రులు శ్రీనివాస్గౌడ్, నిరంజన్రెడ్డి తదితరుల సంతాపం అయిజ, మార్చి 23 : నడిగడ్డలో ప్రజా నేతగా గుర్తింపు పొందిన టీఆర్ఎస్ సీనియర్ నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్రెడ్డి కన్నుమూశారు. బ్రెయిన్ స్ట్రో
ధాన్యం కొనుగోలుకు పట్టుబట్టిన తెలంగాణ ప్రజా సమాయాత్తానికి సీఎం కేసీఆర్ పిలుపు తీర్మానాలు చేసేందుకు రంగం సిద్ధం నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేల ప్రణాళికలు ఏకగ్రీవ తీర్మాన ప్రతులు కేంద్రానికి.. వరి కొన�
మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్గా నియామకం ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం మహబూబ్నగర్, మార్చి 23 : స్వరాష్ట్ర సాధనలో తన వం తు కృషి చేస్తూ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్�