హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పంజాబ్ తరహాలో తెలం
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షు�
హైదరాబాద్ : ఈ నెల 21న(సోమవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రదాత, బంగారు తెలంగాణ నిర్మాత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనారోగ్య సమస్యలన్నీ తొలగి, సంపూర్ణ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆ సర్వేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ
స్పష్టంచేసిన మాజీ మంత్రి తుమ్మల బోనకల్లు/మధిర, మార్చి 12: తాను టీఆర్ఎస్ రెబల్ను కాదని, ఎప్పటికీ పార్టీ విధేయుడినేనని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఆయన ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో మీడి�
ఖమ్మం : టీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్కు రెబల్గా మారాల్సిన అవసరం లేదన్నారు. వ్యక్తిగత లబ్ధి కన్నా పార్టీ నిర్ణయమే తనకు ముఖ్యమని స
భారీ సంఖ్యలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు ఇప్పటికే 28,277 పోలీస్ కొలువుల భర్తీ తాజాగా మరో 18,334 పోస్టులకు అనుమతి హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): పోలీస్ యూనిఫాం వేసుకొని ప్రజలకు సేవ చేయాలనే యువత కలను తెల
రైతులు ఏటా ఒకే పంట వేయొద్దు దేశంలో సాగు విప్లవం అత్యవసరం కేంద్ర వ్యవసాయ విధానాలు ప్రమాదం కోతుల బెడద నిర్మూలనకు ప్రత్యేక పాలసీ అసెంబ్లీలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి హైదరాబాద్, మార్చి
హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. �