ఉద్యోగాల ప్రకటనతో రాష్ట్రంలో ఆనందం రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీలేదు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వెల్లడి హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మరోసారి టీఆర్ఎస్ పార్టీదే అధికారం.. �
నీళ్లలో దక్కాల్సిన వాటా తెచ్చుకొన్నం మన నిధులు మనమే వాడుకొంటున్నం ఉద్యోగ నియామకాలు చేసుకొంటున్నం ఉద్యమ ట్యాగ్లైన్ను పరిపూర్ణం చేశాం సమైక్య రాష్ట్రంలో అరిగోసలు పడ్డం ఏపీ ప్రభుత్వ కొర్రీలతోనే ఇంత ఆల�
కేసులు పెట్టు.. ఉద్యోగాలు ఫట్టు!.. భర్తీ అడ్డుకుంటేనే మనకు మనుగడ.. అంతర్గత భేటీలో కమలనాథుల మంతనాలు? ప్రతి నోటిఫికేషన్లో రంధ్రాన్వేషణ చేయాలని సమావేశంలో ఓ బీజేపీ ముఖ్యనేత సూచనలు ఆవేదనతో విషయాన్ని లీక్ చేస�
చెన్నూరు : మంచిర్యాల జిల్లా చెన్నూరులో మంగళవారం టీఆర్ఎస్ శ్రేణులు భారీ కృతజ్ఞత ర్యాలీ నిర్వహించాయి. బడ్జెట్లో చెన్నూరు భూములను సస్యశ్యామలం చేసే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి సాగునీరందించే ‘చెన్నూరు ల�
వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఆవరణలో టీఆర్ఎస్ జెండాను కేసీఆర్ ఆవిష్కరించ
జిల్లావ్యాప్తంగా సన్మాన కార్యక్రమాలు హాజరైన నాయకులు మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మూడ్రోజుల మహిళా బంధు కార్యక్రమంలో రెండోరోజు సోమవారం సన్మ�
అశ్వారావుపేట/అశ్వారావుపేట టౌన్/అశ్వారా వు పేట రూరల్, మార్చి 6: టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళాభివృద్ధికి చేస్తున్న కృషి హర్షణీయమని, ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు అన్నారు. మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకున
పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన మంత్రి పువ్వాడఅజయ్ ఖమ్మం లీగల్, మార్చి 6 : ఖమ్మం జిల్లా కోర్టు పరిధిలోని పలువురు న్యాయవాదులు టీఆర్ఎస్ లీగల్ సెల్లో చేరారు. ఆదివారం స్వీకెల్ రిసార్ట్స్లో జరిగిన టీ�
మహిళా బంధు వేడుకలకు సిద్ధం ఘనంగా నిర్వహించేందుకు టీఆర్ఎస్ ఏర్పాట్లు జిల్లావ్యాప్తంగా శ్రేణులతో సన్నాహక సమావేశాలు నేడు సీఎం కేసీఆర్ చిత్రపటాలకు రాఖీలు వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలకుసన్మానం మహ�
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జార్ఖండ్ పర్యటన విజయవంతంగా ముగిసింది. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, ఆయన తండ్రి శిబూ సోరెన్తో కేసీఆర్ సమావేశమై జాతీయ రాజకీయాలపై చర్చించారు. ఈ సందర్భ�
రాంచీ : గల్వాన్ అమర జవాన్ల కుటుంబాలకు తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆర్థిక సాయం అందించారు. రాంచీలో జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్తో కలిసి ఆ కుటుంబాలను కేసీఆర్ పరామర్శించారు. �