న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, భారతీయ కిసాన్ యూ�
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ, సంరక్షణ పథకాలు అద్భుతంగా అమలవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలకు టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. ఈ మేరకు పా�
హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇవాళ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి డ్రైవర్ తాపాకు నోటీసులు ఇవ్వనున్నారు పోలీసులు. జితేందర్ రెడ్డి డ్ర
హైదరాబాద్, ఫిబ్రవరి 28 : ఆరోగ్య పరమైన సమస్యలు, ప్రజా సమస్యలపై ట్విట్టర్లో వచ్చే ఫిర్యాదులపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తుంటారు. చిన్న పిల్లలు మొదలు పెద్దల వరకు ఎలాంటి శస్త�
తిరుమల శ్రీవారిని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదన్ దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో వెంకన్నను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపం�
పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడిగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఆదివారం అట్టహాసంగా జరిగింది. అంతకుముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ బైక్ ర్యాలీ తీశారు. ఈ
ఖమ్మం నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నది.. హైదరాబాద్కు దీటుగా రూపుదిద్దుకుంటున్నది. సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ సహాయ సహకారాలతో మంత్రి అజయ్కుమార్ నగరంలో అభివృద్ధిని పరుగులు ప�
అయినా కేంద్రం దుష్ప్రచారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు సరైన వేదిక నీరు, బొగ్గు, ఖనిజం, విద్యుత్తు పుష్కలం కాలుష్య నివారణకు దట్టమైన అడవులు లక్షన్నర ఎకరాల్లో 12 కోట్ల టన్నుల ఖనిజం 700 లక్షల కోట్ల విలువైన నిక్షేప�
కామారెడ్డి : టీఆర్ఎస్ పార్టీ సింహం లాంటింది.. తెలంగాణ ప్రజల గుండెల్లో గులాబీ పార్టీ రారాజుగా నిలిచిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్య�
నల్లగొండ : తుంగతుర్తి నియోజకవర్గం నుంచి యాదాద్రి ఆలయానికి కిలో బంగారాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ విరాళంగా ప్రకటించారు. గురువారం తిరుమలగిరి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో టీఆర్ఎస్ పార్�
డ్చర్లటౌన్, ఫిబ్రవరి 23: టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. జాతాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం వల్లూర్ గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, యువకులు బుధవారం జడ్చర్లలో ఎమ
సిద్దిపేట : జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే దిశగా ముందుకు సాగుతున్నానని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. తప్పకుండా ఆరునూరైనా సరే వందకు వంద శాతం ఈ దేశాన్ని రుజుమార్గంలో పెట్టేందుకు దేవుడి నాకిచ్చిన
జనగామ : కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి మండలంలోని పలు గ్రామాల్లో వివిధ ప్రమాదాల్లో మరణించిన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల క