హైదరాబాద్ : యాసంగిలో సాగైన ధాన్యం మొత్తం కేంద్రమే కొనుగోలు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు డిమాండ్ చేశారు. గురువారం పాలకుర్తిలో నిర్వహించనున్న నియోజకవర్గ ఇన్చార్జీల సన్నాహక సమావేశం స్థలాన్న�
మహబూబ్నగర్ : బాలానగర్ మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం, ప్రధాని దిష్టిబొమ్మను బుధవారం నేతలు, కార్యకర్తలు దహనం చేశారు. గిరిజన రిజర్వేషన్ల కోసం తెలంగాణ ప్రభుత్వం పంపిన ప
హైదరాబాద్ : దేశ రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉన్న ప్రశాంత్ కిశోర్తో కలిసి పని చేస్తే తప్పేంటని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాను ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం �
హైదరాబాద్ : తెలంగాణ ప్రజలతో పెట్టుకోవద్దు అని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ హెచ్చరించారు. ఒక వేళ తెలంగాణతో పెట్టుకుంటే మీరే భంగపడుతారని మోదీని ఉద్దేశించి కేసీఆర్ వ్యాఖ్యానిం�
హైదరాబాద్ : ఏ రంగంలో చూసినా ఈ దేశం తిరోగమనంలోనే ఉందని, దీనికి బీజేపీ ప్రభుత్వ విధానాలే కారణమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని తిరిగి ఇంటికి పంపాల్సిందే.. ప్రగతిశీల విధానంలో ప�
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై యువత ఆలోచించాలని కేసీఆర్ సూచించారు. తెలంగాణ భవన్లో టీఆ�
హైదరాబాద్ : ఆహార ధాన్యాల సేకరణలో దేశమంతా ఒకే పాలసీ ఉండాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. టీఆర
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. పార్టీ సమావేశంలో నిర్ణయించిన అంశాలను కేసీఆర్ మీడియాకు వెల్ల�
హైదరాబాద్ : ఇటీవల విడుదలైన కశ్మీర్ ఫైల్స్ సినిమాపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తారు. దేశానికి కావాల్సిం�
హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు ఉద్యమం చేయాలని, రైతులను కాపాడుకునేందుకు బీజేపీపై తీవ్ర స్థాయిలో పోరాడాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. పంజాబ్ తరహాలో తెలం
హైదరాబాద్ : తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ ఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ జిల్లా అధ్యక్షు�
హైదరాబాద్ : ఈ నెల 21న(సోమవారం) ఉదయం 11.30 గంటలకు తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ పార్టీ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించినున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,