న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ ట్వీట్ చేశారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీలో పోరాడడం కేంద్రానికి సిగ్గు చేటని విమర్శించారు. ధాన్యం కొనుగోలుకు దేశ వ్యాప్తంగా ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేశారు. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్డుపైకి రావాల్సి వస్తుందని తికాయత్ హెచ్చరించారు.
एक राज्य सरकार (तेलंगाना) किसानों की फसल खरीद की मांग को लेकर केंद्र के खिलाफ धरने पर बैठे यह शर्मनाक स्थिति है। केंद्र को सभी राज्यों के किसानों का एक – एक दाने की खरीद सुनिश्चित करनी चाहिए। वरना किसानों को तो मजबूरन सड़क पर आना ही पड़ेगा।@PTI_News @PMOIndia @ANI @TelanganaCMO
— Rakesh Tikait (@RakeshTikaitBKU) April 11, 2022