దేశంలో జన్యుమార్పిడి (జీఎం) విత్తనాలపై పూర్తిగా నిషేధం విధించాలని కోరుతూ ప్రధాని మోదీకి రైతు నేత రాకేశ్ టికాయత్ లేఖ రాశారు. జన్యు పరివర్తన చెందిన పంటలు పర్యావరణంతోపాటు ప్రజారోగ్యంపైనా తీవ్ర ప్రభావం చ�
RG Kar Incident : కోల్కతాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన విషయంలో రైతు నేత రాకేష్ తికాయత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
రైతు సమస్యల పరిష్కారాన్ని కోరుతూ వచ్చే నెల 16న భారత్ బంద్ చేపట్టనున్నట్టు భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయిత్ చెప్పారు. బుధవారం ఆయన ముజాఫర్నగర్లో విలేకరులతో మాట్లాడుతూ ‘పంటల�
పార్లమెంటులో భద్రతా లోపం, లోక్సభలో కొందరు వ్యక్తులు బుధవారం చేసిన బీభ త్సం రైతు సంఘాల నేత రాకేశ్ తికాయిత్ ఓ ట్వీట్లో తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనతో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం)కు కానీ, భారతీయ కిసాన
Rakesh Tikait:ఫేస్బుక్, ట్విట్టర్లలో రైతు ఉద్యమం గురించి ఎక్కువ ప్రచారం జరగలేదన్నారు. ఆశించిన స్థాయిలో సమాచార వ్యాప్తి జరగలేదన్నారు. సర్కార్ తమ స్థాయిలో రైతు ఉద్యమాన్ని అడ్డుకున్నట్లు టిక�
Rakesh Tikait | మహిళా రెజ్లర్లపై లైంగిక దాడి ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లర్స్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ను జూన్ 9లోగా అరెస్ట్ చేయాలని రైతు నేతలు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి �
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై చర్యలు చేప్టటాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టిన మహిళా రెజ్లర్లకు (wrestlers) వివిధ వర్గాల నుంచి మద్ద�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై దేశ రైతాంగం తమ పోరాటాన్ని మరింత ఉద్ధృతం చేసింది. కనీస మద్దతు ధర తదితర హామీల అమలులో కేంద్రం చేసిన మోసంపై ఉద్యమ కార్యాచరణను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ప్రకటించింది.
దేశాన్ని ధనబలంతో తానొక్కటే ఏలాలని బీజేపీ అనుకుంటున్నదని, ఇతర రాజకీయ పార్టీలను బలహీనపరుస్తున్నదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ టికాయిత్ ఆరోపించారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద జరిగే నిరుద్యోగ నిరసన ర్యాలీలో పాల్గొనడానికి వెళ్లిన రైతు నేత రాకేశ్ టికాయిత్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీ సరిహద్దు ప్రాంతమైన ఘ
న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (BKU) జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయిత్ను ఘాజీపూర్ సరిహద్దుల్లో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు నేతను ఆదివారం మధ్యాహ్నం అరెస్టు చేసి, పోలీస్స్టేషన్కు త�
రైతన్నలు సిద్ధం కావాలని రాకేశ్ టికాయిత్ పిలుపు అజయ్ మిశ్రాను మంత్రిగా తొలగించాలని డిమాండ్ లఖింపూర్, ఆగస్టు 19: డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టేందుకు రైతన్నలు సిద్ధం కావాలని భారతీయ క
గుట్టుచప్పుడు కాకుండా కమిటీ వేసిన కేంద్రం మద్దతు ధర చట్టం ఊసే లేకుండా ఎజెండా మార్కెటింగ్ వ్యవస్థ సంస్కరణ పేరుతో.. దొడ్డిదారిన నల్లచట్టాలను తిరిగి తెచ్చే కుట్ర ఇప్పటికే కమిటీలు పనిచేస్తున్న అంశాలే చేర�