రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రం ఎందుకు కొనదని ప్రముఖ రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ప్రశ్నించారు. ఎఫ్సీఐ ధాన్యం కొనటం లేదని తెలంగాణ రైతులు ఆందోళనలో ఉన్నారని, సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయిలో నిరసన �
అన్ని భాషల్లో తీయాలి: రాకేశ్ టికాయత్ ఆర్ నారాయణమూర్తిపై ప్రశంసల వర్షం ఈ సమావేశాల్లోనే ఎమ్మెస్పీ చట్టం తేవాలి కేంద్రాన్ని డిమాండ్ చేసిన విప్లవ నటుడు హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): అన్నదాతల బాధ�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం తనకు నష్టం కాబోదని రైతు నేత రాకేష్ తికాయత్ అన్నారు. బీజేపీ విజయం భారతీయ కిసాన్ యూనియన్కు నష్టం ఎంతమాత్రం కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ వ్యవసాయ విధానాలు దేశమంతా అమలుకావాలని జాతీయ రైతు ఉద్యమనేత, భారతీయ కిసాన్ యూనియన్ అధికార ప్రతినిధి రాకేశ్ తికాయత్ అన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుతో తికాయత్ గురు
న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్తో బీజేపీ నాయకులు, రాజ్యసభ సభ్యులు సుబ్రహ్మణ్య స్వామి, భారతీయ కిసాన్ యూ�
తెలంగాణ పసుపు రైతుల సంఘం అధ్యక్షుడు కోటపాటి నరసింహనాయుడికు ‘కిసాన్ రత్న’ అవార్డు లభించింది. రైతుచట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేసిన రైతు నాయకులను కిసాన్ విజయ్ ఉత్సవ్ సమితి ఆధ్వర్యంలో �
లఖింపూర్ కేసులో ప్రధాన నిందితుడైన కేంద్ర మంత్రి కుమారుడు ఆశీశ్ మిశ్రాకు బెయిల్ దొరికింది. దీనిపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్ భగ్గుమన్నారు. ఈ స్థానంలో సామాన్యుడు గనక ఉంటే.. ఇంత తొంద�
Rakesh Tikait | రైతు ఉద్యమ నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ అధికార ప్రతినిధి రాకేశ్ టికాయత్.. ఢిల్లీ సరిహద్దుల నుంచి తన సొంతూరికి ఇవాళ తిరిగి వెళ్తున్నారు. ఘాజీపూర్ బోర్డర్ నుంచి 383 రోజుల తర్వాత టికా�
విజయంతో రైతన్నల ఇంటి బాట పచ్చజెండా ఊపిన టికాయిత్ పాటలు, డ్యాన్సులతో సంబురాలు ‘శంభు’వద్ద విమానం నుంచి పూలవాన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి న్యూఢిల్లీ/చండీఘర్, డిసెంబర్ 11: దాదాపు ఏడాదికి పైగా సుదీర్ఘ ఉద్