కేంద్రానికి పంపిన ఎస్కేఎం చర్చలకు ఐదుగురితో ప్యానెల్ న్యూఢిల్లీ, డిసెంబర్ 4: సాగు చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో అమరులైన 702 మంది రైతుల వివరాలతో కూడిన జాబితాను సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) శనివ�
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వంతో చర్చల కోసం సంయక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) ఐదు మంది సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసిందని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ తెలిపారు. రైతుల ఆందోళనకు సంబంధించిన అంశాలపై ప్రభుత్వంతో
న్యూఢిల్లీ, నవంబర్ 29: కనీస మద్దతు ధర (ఎంఎస్పీ)కు చట్టబద్ధమైన హామీ, నిరసనల్లో మరణించిన రైతులకు పరిహారం, అన్నదాతలపై కేసుల ఎత్తివేత వంటి ఆరు డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని పంజాబ్కు చెందిన 32 రైతు సంఘా ల నేత
ముంబై: రిపబ్లిక్ డే చాలా దూరంలో లేదని, నాలుగు లక్షల ట్రాక్టర్లతో రైతులు ఇక్కడే ఉన్నారని భారత్ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ టికాయిత్ అన్నారు. ప్రభుత్వం తన మార్గాన్ని సరిదిద్దుకోవాలని, పంటలకు కన
Telangana | కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై కిసాన్ సంయుక్త మోర్చా నేత రాకేశ్ టికాయత్ ధ్వజమెత్తారు. రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీకి ఎవరూ ఓటేయొద్దు అని ఆయన పిలుపునిచ్చారు.
న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తాము చేపట్టిన ఉద్యమం ఇంకా ముగిసిపోలేదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. ఈ నెల 29న 30 ట్రాక్టర్లలో 500 మంది రైతులు ఢిల్లీకి ర్యాలీగా చేరుకుంటారని పేర్కొన�
Rakesh Tikait Comments on Asaduddin Owaisi | ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ సోమవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. అసదుద్దీన్, బీజేపీ పార్టీ
ఘజియాబాద్/పాల్ఘర్: నూతన సాగు చట్టాలను వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రధాని నరేంద్రమోదీ చేసిన ప్రకటనపై భారతీయ కిసాన్ యూనియన్(బీకేయూ) నేత రాకేశ్ టికాయత్ స్పందించారు. ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబో�
న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాల రద్దుపై ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసినా తమకు ఆయనపై విశ్వాసం లేదని బీకేయూ జాతీయ ప్రతినిధి, రైతు నేత రాకేష్ తికాయత్ తేల్చిచెప్పారు. పాల్ఘర్లో ఓ �