Bharatiya Kisan Union (BKU) leader Rakesh Tikait | కేంద్ర ప్రభుత్వం భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ మండిపడ్డారు. రైతు ఉద్యమంలో రైతుల మరణాలపై భారత ప్రభుత్వం నుంచి ఎలాంటి సంతాపం లేదంటూ
కేంద్రానికి రైతు నేత టికాయిత్ హెచ్చరికన్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను బలవంతంగా తరలించాలని ప్రయత్నిస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాల
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనకు కారణమైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తారని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ ఆరో�
Rakesh Tikait : ‘ప్రభుత్వానికి ఆరు రోజుల సమయం ఇస్తున్నాం. ఆలోగా నిందితులపై చర్యలు తీసుకోవాలి. లేకపోతే మా నుంచి మరో ఉద్యమాన్ని చూడాల్సి వస్తుంది’ అని ...
Rakesh Tikait : ప్రస్తుతం దీక్ష చేపట్టిన ఈ స్థలాన్ని స్మశానంగా మార్చినప్పటికీ.. ఈ స్థలాన్ని వదిలిపెట్టేది లేదని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నాయకుడు రాకేశ్ తికాయత్ హెచ్చరించారు. కేంద్రం తమ గోడును పెడ చెవిన ప�
ఒలిపింక్స్ పతక విజేతలను కలువనున్న రైతు నేత తికాయిత్ | రాబోయే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు రైతు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు బీకేయూ నేత రాకేశ్ తికాయిత్ ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు
Gurnam Singh : గత కొన్నాళ్లుగా ఆందోళన చేస్తున్న రైతు నేతల్లో చీలిక వచ్చింది. ఇప్పటివరకు యునైటెడ్ కిసాన్ మోర్చా (యూకేఎం) లో క్రియాశీలకంగా ఉన్న యోగేంద్ర యాదవ్, రాకేశ్ తికాయత్ - గుర్నామ్సింగ్ చాదుని మధ్య విభే�
న్యూఢిల్లీ: తమను నిర్లక్ష్యం చేసిన వారికి గుణపాఠం ఎలా చెప్పాలో రైతులకు తెలుసని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయిత్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శనివారం ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ‘చె�