న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా పోరాడుతున్న ఉత్తరాది రాష్ట్రాల రైతులు గురువారం నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనకు దిగనున్నారు. చట్టాలను వెనక్కి తీసుకోవడంపై కేంద్ర ప
22న పార్లమెంట్ వెలుపల శాంతియుత నిరసన | ఈ నెల 22న పార్లమెంట్ వెలుపల శాంతియుతంగా నిరసన చేపట్టనున్నట్లు భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్
న్యూఢిల్లీ : భూమిని కాపాడుకునేందుకు ఆందోళనను తీవ్రతరం చేయాలని సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులకు (బీకేయూ) భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ పిలుపు ఇచ్చారు. మన డిమాండ్లను పెడచె�
రాకేశ్ తికాయిత్ బుధవారం పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో బేటీ అయ్యారు. వీరి సమావేశంలో కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్తో పాటు పలు అంశాలపై చర్చించ�
మోదీని కిమ్తో పోల్చిన రైతు నేత | భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయిత్ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీని ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్తో పోల్చారు.
చట్టాలు రద్దు చేసే వరకూ నిరసన : రాకేశ్ టికాయిత్ | కేంద్ర ప్రభుత్వం మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేసే వరకు నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని భారతీయ కిసాన్ యూనియ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ స్పష్టం చేశా�
న్యూఢిల్లీ : వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతు సంఘాలు బుధవారం బ్లాక్ డేకు పిలుపు ఇచ్చిన క్రమంలో రైతులు గుమికూడరాదని, బహిరంగ సభలు నిర్వహించరాదని బీకేయూ నేత రాకేష్ తికాయత్ సూచించారు. రైత�
న్యూఢిల్లీ : భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయత్ బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రైతులు ఎఫ్సీఐ గోడౌన్లను లూటీ చేసేందుకు సమయం ఆసన్నమైందన్న ఆయన ఆ తర్వాత తన ట్వీట్ను డిలీట్ చేశారు. ప్రైవ�
జైపూర్: భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ)కు చెందిన రైతు నేత రాకేశ్ టికయిత్ ప్రయాణిస్తున్న వాహనాలపై దాడి జరిగింది. ఈ ఘటనలో రాకేశ్ ప్రయాణిస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. రాజస్థాన్ రాష్ట్రం అల్వార్ �