రైతు హర్తాళ్కు రాకేశ్ టికాయిత్ పిలుపు పాట్నా, జూలై 18: కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)కి చట్టబద్ధతపై ఇచ్చిన హామీని అమలు చేయడంలో మోదీ సర్కార్ ద్రోహం చేసిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ మండిపడ్డారు. ఎంఎస్పీకి చట�
బిహార్లో రైతుల పరిస్ధితి దయనీయంగా ఉందని రైతు సంఘాల నేత రాకేష్ తికాయత్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉద్యోగాల కోసం రైతులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లే దుస్ధితి దాపురించిందని అన్నారు.
న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్’కు వ్యతిరేకంగా ఈ నెల 24న సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నిరసన చేస్తుందని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేష్ తికాయిత్ తెలిపారు. సంయుక్త కిసాన్ మోర్చాకు చెందిన పలు రైతు �
నోయిడా, మే 31: సిరా దాడులు, భౌతిక దాడులు రైతుల గొంతును నొక్కలేవని భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. సోమవారం బెంగళూరులో తనపై జరిగిన సిరా దాడిపై ఆయన స్పందించారు. ‘ఇలాంటి దాడులకు భయపడేవాళ్
రైతు నాయకుడు, భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ప్రతినిధి రాకేశ్ టికాయిత్పై కొందరు దుండగులు సోమవారం నలుపు రంగు సిరాతో దాడికి తెగబడ్డారు. దీంతో ఆయన తలపాగా, ముఖం, కుర్తా, ఆకుపచ్చ తువ్వాల మీద సిరా మరకలు పడ్డా
భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) అధ్యక్షుడు రాకేష్ టికాయత్పై జరిగిన ఇంక్ దాడి కలకలం రేపిన సంగతి తెలిసిందే. బెంగళూరులో బీకేయూ సమావేశానికి హాజరైన టికాయత్పై కొందరు ఇంక్ దాడి చేశారు. దీనిపై బీకేయూ వర్గాలు ఆగ�
బిజ్నోర్, మే 21: బీజేపీ కుట్ర పన్ని భారత కిసాన్ యూనియన్(బీకేయూ)లో చీలిక తెచ్చిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కొంత మందిని తమ వైపుకు లాక్కొన్నంత మాత్రాన బీకేయూ పనితీరుపై ప్రభావం చూపలేరని బీజే�
బిజ్నోర్, మే 21: బీజేపీ కుట్ర పన్ని భారత కిసాన్ యూనియన్(బీకేయూ)లో చీలిక తెచ్చిందని రైతు నేత రాకేశ్ టికాయిత్ ఆరోపించారు. కొంత మందిని తమ వైపుకు లాక్కొన్నంత మాత్రాన బీకేయూ పనితీరుపై ప్రభావం చూపలేరని బీజే�
వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై బీకేయూ నేత రాకేష తికాయత్ సహా పలువురు రైతు సంఘాల నేతలతో కాంగ్రెస్ సీనియర్ నేత, హర్యానా మాజీ సీఎం భూపీందర్ సింగ్ హుడా శనివారం సంప్రదింపులు జరిపారు.
రైతుల కోసం మేం ఢిల్లీకి వస్తే, బీజేపీ నాయకులు హైదరాబాద్లో ధర్నా చేస్తున్నరు. బీజేపీ ధర్నా ఎందుకు? వరి పంట వేస్తే కేంద్రంతో కొనిపిస్తామన్న కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇప్పడు ఎక్కడున్నారో ఆచూకీ లేదు. ఆ పార్ట
అన్నదాత కోసమే తెలంగాణ పోరాటం ఢిల్లీలో ఎన్నికల కోసం దీక్ష చేయలేదు రైతుల గురించి మాట్లాడితే కక్ష సాధింపు రైతులు ఎక్కడా సంతోషంగా లేరు ఢిల్లీని రైతులు 13 నెలలు దిగ్బంధించినా మోదీ సర్కార్కు అర్థంకాలేదు ఈ దే�
MLC Kavitha | రైతులు పండించిన పంటకు సరైన ధర లభించడం లేదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)అన్నారు. తెలంగాణలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామని చెప్పారు.
న్యూఢిల్లీ : రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న కేంద్ర ప్రభుత్వంపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ధాన్యం సేకరణపై ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా ట
న్యూఢిల్లీ : ఢిల్లీలో టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు దీక్షపై జాతీయ రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ ట్వీట్ చేశారు. ధాన్యం కొనాలంటూ తెలంగాణ ప్రభుత్వం ధర్నా చేస్తోందన్నారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం ఢ