సిద్దిపేట : అధికార టీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. సిద్దిపేట పట్టణానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఆర్థిక మంత్రి హరీశ్రావు సమక్షం
హైదరాబాద్ : దేశమంతా కరెంట్ కటకట ఉన్నా సీఎం కేసీఆర్ ముందుచూపుతో రాష్ట్రం విద్యుత్ కోతలు లేవని రాష్ట్ర భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్లో టీఆర్ఎస్లో సీఎం కేస�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ ఖతర్ ఆధ్వర్యంలో దోహాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ ఖతర్ అధ్యక్షుడు శ్రీధర్ అబ్బగౌని ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి తెలంగాణ వాసుల
Minister Harish Rao | రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శుక్రవారం జరుపుకోబోయే తన జన్మదినం సందర్భంగా.. అభిమానులకు ఒక సందేశం ఇచ్చారు. నా పుట్టిన రోజు (జూన్ 3)న శుభాకాంక్షలు చెప్పడానికి, నన్ను ఆశ�
బాల్కొండ : టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ 14 సంవత్సరాల పాటు అనేక ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెల
హైదరాబాద్ : తెలంగాణ నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు శ్రమజీవి పార్టీ తరపున దాఖలు చేసిన నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. ఈ పార్టీ తరపున భోజరాజ్ కోయల్కర్, జాజుల భాస్కర్ నామి�
హైదరాబాద్ : బీజేపీతో దేశానికి పెను ప్రమాదం పొంచి ఉందని, ఆ పార్టీతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. అమెరికాలో జరుగుతున్న తెలంగాణ అమెరికా తెలుగు సంఘం మహాస
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది టీఆర్ఎస్ మాత్రమేనని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం కరీంనగర్ కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్లో తెలంగాణ రాష్ట్ర సమితి కార్యకర్త�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ ఘనవిజయం సాధించి హ్యాట్రిక్ కొడుతుందని ప్రముఖ ఎన్నికల సర్వే సంస్థ సీ-ఓటర్ వ్యవస్థాపకుడు యశ్వంత్ దేశ్ముఖ్ తెలిపారు. గత ఎనిమిదేండ్లుగా టీఆర్ఎస్ ప�
సూర్యాపేట : గులాబీ జెండాయే అందరికి అండ అని.. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని ప్రజలంతా నమ్ముతున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. గత ఎనిమిదేండ్లుగా రా
హైదరాబాద్ : జాతీయ స్థాయి పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరారు. బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో కేసీఆర్ బృందం ఢిల్లీకి వెళ్లింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం క�
హైదరాబాద్ : టీఆర్ఎస్ నాయకులు బండా ప్రకాశ్ ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో.. ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ అయిన సంగతి తెలిసిందే. ఈ స్థానానికి వద్దిరాజు రవిచంద్ర(గాయత