మహబూబ్ నగర్ : కేంద్రంలోని మోదీ సర్కారు తీరు చూస్తుంటే భవిష్యత్తులో పీల్చే గాలి పైన కూడా జీఎస్టీ వేస్తారేమోనని భయంగా ఉందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ వాపోయారు. పసిపిల్లలు తాగే పాల పైన కూడా జీఎస్టీ విధించిన తీ�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ పోలింగ్లో తెలంగాణకు చెందిన 117 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆంధ్రప్రదేశ్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్
హైదరాబాద్ : రోడ్లు, భవనాల శాఖ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ మెట్టు శ్రీనివాస్ రూపొందించిన పత్రికా వ్యాసాల సంకలనం ‘సాధన’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం హనుమకొండ
Jindam Sattamma | సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ప్రపంచానికి ఓ కొత్త వ్యక్తిని పరిచయం చేశారు. ఆమె టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు.. సీఎం
హైదరాబాద్ : ముఖ్యమంత్రిగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం.. కాంగ్రెస్, బీజేపీ సర్వేలే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ట
తెలంగాణలో అమలుచేస్తున్న గొర్రెల పంపిణీ పథకం అద్భుతంగా ఉన్నదని, ఒక్క సామాజిక వర్గం కోసం సుమారు రూ.12 వేల కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు చేయడం గొప్ప విషయమని కర్ణాటక షీప్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ పండిట్రా�
నిరుపేదలు, దళితులు, రైతులతోపాటు అన్ని వర్గాల ప్రజల మద్దతు టీఆర్ఎస్ పార్టీకే ఉందని, రాబోయే 2023 ఎన్నికల్లోనూ బంపర్ మెజార్టీతో గెలిచి మూడోసారి అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన�
మహబూబ్నగర్ : ప్రపంచంలో ఎక్కడలేని విధంగా వంట గ్యాస్ ధరలు మన దేశంలోనే ఆకాశాన్నంటాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వంట గ్యాస్ ధరలు తగ్గించకపోతే మరో పోరాటం తప్పదని ఆయన కేంద్ర ప్రభ�
హైదరాబాద్ : పెంచిన గ్యాస్ ధరలపై ప్రజలు భగ్గుమన్నారు. పెరిగిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపునకు తెలంగాణ వ్యాప్తంగా విశేష స్ప